Category: ఫోటోలు
రాజకీయాల్లోకి సీఎం సిద్దరామయ్య మనవడు..
బెంగళూర్ సెప్టెంబర్ 16 (గోల్కొండ ): రాజకీయాలలోకి వారసులు రావడం కొత్తేమి కాదు. అయితే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడే సీఎం సిద్దరామయ్య మరో వారసుడు రాజకీయాలలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు చర్చలు జోరందుకున్నాయి. రాజకీయాలలోకి ... Read More
మధు యాష్కీ గౌడ్కు అస్వస్థత..
హైదరాబాద్ సెప్టెంబర్ 16 (గోల్కొండ ): మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. సెక్రటేరియట్ లోని శ్రీధర్ బాబు ఛాంబర్లో ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయారు.వెంటనే అప్రమత్తమైన మంత్రి శ్రీధర్ బాబు ... Read More
ఆదివాసీ, గిరిజన సంప్రదాయాల ప్రకారమే ఆలయ అభివృద్ధి: మంత్రి సీతక్క
వరంగల్ సెప్టెంబర్ 15 (గోల్కొండ ): వెయ్యేళ్ల చరిత్ర గల మేడారం దేవాలయ విశిష్టత మరో వెయ్యేళ్లపాటు వెలుగొందేలా అభివృద్ధి పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని మంత్రి సీతక్క వెల్లడించారు. ... Read More
బండి సంజయ్పై కేటీఆర్ రూ.10 కోట్ల పరువు నష్టం దావా…న్యాయపరంగానే ఎదుర్కొంటా..కేంద్ర మంత్రి
న్యాయపరంగానే ఎదుర్కొంటా.. కేటీఆర్ పరువు నష్టం కేసుపై స్పందించిన కేంద్ర మంత్రి హైదరాబాద్ సెప్టెంబర్ 15 (గోల్కొండ ): భారాస నేత కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ... Read More
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్ష.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ సెప్టెంబర్ 14 (గోల్కొండ ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపై ప్రభావం చూపిస్తోందని పార్టీ అగ్రనేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ... Read More
కుమారులు గొప్ప స్థాయికి చేరుకోవడంతో పొన్నం సత్తయ్య గౌడ్ జీవితం సార్థకమైందని …మంత్రులు జూపల్లి, తుమ్మల
అంపశయ్య నవీన్, అంతడుపల రమాదేవి లకు పొన్నం సత్తయ్య జీవన సాపల్య పురస్కారం హైదరాబాద్ సెప్టెంబరు 13 (గోల్కొండ ):కుమారులు గొప్ప స్థాయికి చేరుకోవడంతో పొన్నం సత్తయ్య గౌడ్ జీవితం సార్థకమైందని మంత్రులు జుపల్లి ... Read More
అభివృద్ధికి శాంతి కీలకమని, మీ పిల్లల అభివృద్ధి కోసం శాంతి మార్గంలో పయనించాలి..నరేంద్ర మోదీ….
ఇంపాల్ సెప్టెంబర్ 13 (గోల్కొండ ): భారతదేశ ప్రగతికి మణిపూర్ కీలక స్తంభమని, ధైర్యవంతులు, దృఢసంకల్పానికి ప్రతీక ఈనేల అని అభివృద్ధికి శాంతి కీలకమని, మీ పిల్లల అభివృద్ధి కోసం శాంతి మార్గంలో పయనించాలని ... Read More
నంది మేడారం శివాలయంలో హుండీ దొంగతనం
ధర్మారం, సెప్టెంబర్ 13 (గోల్కొండ): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో గల హుండీని శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆవుల ... Read More
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి ప్రమాణ స్వీకారం
ఖట్మండు, సెప్టెంబర్ 12 (గోల్కొండ ):నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి శుక్రవారం రాత్రి ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్ష భవనం శీతల్ నివాస్లో అధ్యక్షుడు రాంచంద్ర పాడెల్ ఆమె ... Read More
వసూళ్లకు పాల్పడే చరిత్ర కౌశిక్ రెడ్డిది-వొడితల ప్రణవ్
బీఆర్ఎస్ ది స్కాం ల ప్రభుత్వం అయితే,కాంగ్రెస్ ది ప్రజా ప్రభుత్వం కౌశిక్ రెడ్డి స్థాయికి మించి మాట్లాడుతున్నాడు. బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలు దొందు దొందే.. కరీంనగర్ సెప్టెంబర్ 12 (గోల్కొండ ):వసూళ్లకు పాల్పడే చరిత్ర ... Read More


