Category: ఫోటోలు
కన్నులుండి చూడలేని కబోధి కౌశిక్ రెడ్డి.. వొడితల ప్రణవ్.
నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు. పలు గ్రామాల్లో మొదలైన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు. సంక్షేమం,ఆదర్శవంతమైన పాలన కాంగ్రెస్ విధానం. కరీంనగర్ ఆగస్టు 17 (గోల్కొండ ):కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ ... Read More
దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెడుతుంది ….ఎంపీ ఈటల రాజేందర్
ఓట్లకోసం, అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ దేశభద్రతనే పణంగా పెడుతుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో విలేకర్లతో మాట్లాడారు. ... Read More
చిరంజీవి కార్మికులతో మాట్లాడతా అన్నారు…నిర్మాత సి కళ్యాణ్
హైదరాబాద్ ఆగస్టు 17 : ఫిల్మ్ ఫెడరేషన్ సమ్మె కారణంగా గత కొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పలు సినిమాల షూటింగ్లు ఆగిపోయాయి. పలు సార్లు తెలుగు సినిమా ... Read More
కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్
కరీంనగర్ ఆగస్టు 16 (గోల్కొండ ):కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్బాపూర్ గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వేడుకల నిర్వాహకులు ఎంపీ ని ఘనంగా సన్మానించారు.ఇటీవల ... Read More
ప్రజాయ్ నివాస్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు..
హైదరాబాద్ సిటీ ఆగస్టు 16 (గోల్కొండ ):.కొత్తపేట డివిజన్ మోహన్ నగర్ ప్రజాయ్ నివాస్ ఫేజ్ 2 లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు .సెంట్రల్ కమిటీ కల్చరర్ సెక్రటరీ శ్రావణ్ గౌడ్ ... Read More
శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న… వొడితల ప్రణవ్
ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. కరీంనగర్ ఆగస్టు 16 (గోల్కొండ ):కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ కృష్ణుడిని కోరుకుంటున్నానని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ... Read More
మహారాష్ట్రలో భారీ వర్షాలు, ముంబైకి రెడ్ అలర్ట్
ముంబై ఆగస్టు 16 : మహారాష్ట్రలో 6 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రత్నగిరి, రాయ్గడ్, ముంబై సిటీ, సబర్బన్, థానే, పాల్ఘర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ... Read More
ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన.. సీఎం
హైదరాబాద్, ఆగస్టు 15 (గోల్కొండ ) : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రాజ్ భవన్లో గురువారం ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు ... Read More
సామాజికంగా, ఆర్థికంగా తెలంగాణ బలపడాలి: సీఎం రేవంత్
దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ కృష్ణా, గోదావరి నదుల్లో నీటివాటా హక్కుపై రాజీలేదు హైదరాబాద్ ఆగస్టు 15 (గోల్కొండ ): స్వాతంత్ర్య పోరాటంతో ప్రపంచానికి సరికొత్త మార్గం చూపించామని అహింసా ... Read More
ప్రజయ్ నివాస్ లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
సీనియర్ సిటిజన్లు ,పారిశుధ్య కార్మికులకు సన్మానం హైదరాబాద్ సిటీ ఆగస్టు 15 (గోల్కొండ ): ఎల్బీ నగర్ నియోజిక వర్గం కొత్తపేట డివిజన్ మోహన్ నగర్ ప్రజయ్ నివాస్ ఫేజ్ 2లో శుక్రవారం 79 ... Read More


