Category: ఫోటోలు
యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు
వీణవంక, ఆగస్ట్ 30(గోల్కొండ) మండలంలో రైతులకు యూరియా కోసం తిప్పలు తప్పడం లేదు.శనివారం రోజు మండల కేంద్రం లోని ఓ ప్రయివేటు ఎరువుల దుకాణం వద్ద కు రెండు వందల యూరియా బస్తాలు వచ్చాయనే ... Read More
గణపతి నిమర్జనానికి పకడ్బంది ఏర్పాటు….ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ..
పెద్దపల్లి ఆగస్టు 30 (గోల్కొండ ): ఎంతో నిష్టతో నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుని నిరమర్జనానికి పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ గుండమ్మ చెరువు వద్ద తగు ఏర్పాట్లను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ... Read More
గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ విప్
వేములవాడ ఆగస్టు 29 (గోల్కొండ ): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ములవాగు ఉదృతంగా ప్రవహించడంతో వేములవాడ పట్టణంలోని బతుకమ్మ తెప్ప వద్ద రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గంగమ్మ తల్లికి చీర ... Read More
విద్యా శాఖలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి
హైదరాబాద్ ఆగస్టు 29 (గోల్కొండ ): పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన విద్యా బోధన, బోధనలో నాణ్యతా ప్రమాణాలు మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. ... Read More
కల్తీ పేరుతో కళ్ళు దుకాణాలను మూసివేయద్దు
జనగామ జిల్లా కు సర్వాయి పాపన్న పేరు పెట్టాలి పెండింగ్లోఉన్న ఎక్స్ గ్రేసియా విడుదల చెయ్యాలే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. హైదరాబాద్, ... Read More
ఏసీబీ వలలో చిక్కిన చల్లూరు పంచాయతీ కార్యదర్శి
ఇల్లు పర్మిషన్ ఇంటి నెంబర్ కేటాహించడం కోసం 20 వేయిలు డిమాండు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్న గ్రామస్థులు వీణవంక ఆగస్టు 29 (గోల్కొండ ) కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ... Read More
నదుల అనుసంధానానికి పొరుగు రాష్ట్రాల సమ్మతి అవసరం లేదు..మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
నెల్లూరు ఆగస్టు 28 (గోల్కొండ ):నదుల అనుసంధానానికి పొరుగు రాష్ట్రాల సమ్మతి అవసరం లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక వాక్యాలు చేశారు. గోదావరి, కృష్ణ, పెన్న నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు ... Read More
తుది దశకు బీసీ రిజర్వేషన్ల బిల్లు.
హైదరాబాద్ ఆగస్టు 28 (గోల్కొండ ):స్థానిక సంస్థ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. బీసీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే ... Read More
రాజరాజేశ్వర స్వామి వారి సేవలో రాష్ట్ర ప్రభుత్వ విప్
వేములవాడ ఆగస్టు 27 (గోల్కొండ ) : వినాయక చవితి పర్వదినాన్ని పునస్కరించుకొని వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర ,లక్ష్మీ గణపతి స్వామి వారిని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకుని ... Read More
గణపతికి ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వినాయక చవితి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా గణపతి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు Read More


