Category: ఫోటోలు
ఫిజి ప్రధాని రబుకాతో మోదీ చర్చలు..
న్యూఢిల్లీ: ఆగస్టు 25 (గోల్కొండ ):ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ఫిజి ప్రధాని సితివేని లిగమమడ రబుకాతో విస్తృత చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు వంటి రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి ... Read More
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓట్ చోరీ నిరహారదీక్షకు సంఘీభావం తెలిపిన ప్రణవ్.
దేశంలో ఓట్ చోరీ జరిగిందనీ రాహుల్ గాంధీ నిరూపించారు. ప్రధాన కూడలిలో ఓటు చోరీ నిరసన ద్వారా ప్రజలకు మరింత అవగాహన. కరీంనగర్ఆ,గస్టు 25 (గోల్కొండ ):కరీంనగర్ పట్టణంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన ... Read More
ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం..
హైదరాబాద్, ఆగస్టు 25 (గోల్కొండ ): తెలంగాణకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రత్యామ్నాయ పదమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో చరిత్ర ఉందన్నారు. తెలంగాణకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రత్యామ్నాయ పదమని ... Read More
చల్లూరులో కేంద్ర బలగాల కవాతు
కరీంనగర్ ఆగస్టు 23( గోల్కొండ ). కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ఆదేశాల మేరకు రానున్న గణేష్ నవరాత్రులు, దుర్గ మాత నవరాత్రులు, ... Read More
అర్చకులు, ఈవోలకు పదొన్నతులు..మంత్రి కృషితో పరిష్కారం
అర్చకులు మెడికల్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ హైదరాబాద్ ఆగస్టు 23 (గోల్కొండ ): దేవాదాయ శాఖలో ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఆలయాల అర్చకులు, ఈవోలకు మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవతో దేవాదాయ శాఖ ... Read More
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు
కరీంనగర్ ఆగస్టు 22 (గోల్కొండ ): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజక వర్గంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.జమ్మికుంట మండల పరిధిలోని తనుగుల,బిజిగిరి షరీఫ్ గ్రామాల ... Read More
డాక్టరేట్ పట్టా సాధించిన అయేషా నాజ్
హైదరాబాద్ సిటీ ఆగస్టు 22 (గోల్కొండ ); ఉస్మానియా యూనివర్సిటీ 84 వ స్నాతకోత్సవంలో వనస్థలీపురానికి చెందిన అయేషా నాజ్ డాక్టరేట్ పట్టా సాధించారు.యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ,యూనివర్సిటీ వైస్ ... Read More
చర్చలు ఫలించాయి.. షూటింగులు షురూ
టాలీవుడ్లో 18 రోజులుగా షూటింగులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతలు, ఫెడరేషన్ మధ్య జరుగుతున్న వివాదానికి తెర పడింది. గురువారం జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. గురువారం జరిగిన చర్చలు సఫలం ... Read More
బీఆర్ఎస్ పార్టీలో అధిపత్యం కోసం అంతర్గత పోరు తారా స్థాయికి….
హైదరాబాద్ ఆగస్టు 21 (గోల్కొండ ): బీఆర్ఎస్ పార్టీలో అధిపత్యం కోసం జరుగుతున్న అంతర్గత పోరు తారా స్థాయికి చేరుకొంది. ఇంకా చెప్పాలంటే.. బీఆర్ఎస్ పార్టీ అధినేత కుమారుడు కేటీఆర్కు కుమార్తె కల్వకుంట్ల కవిత ... Read More
తిరుమల శ్రీవారి సన్నిధిలో.. నాగచైతన్య, శోభిత దంపతులు
తిరుమల ఆగస్టు 21: గురువారం ఉదయం హీరో నాగచైతన్య తన శ్రీమతి శోభితతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.తిరుమల శ్రీవారి దర్శనానికి సినీ ప్రముఖులు తరచూ దర్శించుకోవడం తెలిసిన విషయమే. తాజాగా ... Read More


