Category: ఫోటోలు
కుమారులు గొప్ప స్థాయికి చేరుకోవడంతో పొన్నం సత్తయ్య గౌడ్ జీవితం సార్థకమైందని …మంత్రులు జూపల్లి, తుమ్మల
అంపశయ్య నవీన్, అంతడుపల రమాదేవి లకు పొన్నం సత్తయ్య జీవన సాపల్య పురస్కారం హైదరాబాద్ సెప్టెంబరు 13 (గోల్కొండ ):కుమారులు గొప్ప స్థాయికి చేరుకోవడంతో పొన్నం సత్తయ్య గౌడ్ జీవితం సార్థకమైందని మంత్రులు జుపల్లి ... Read More
అభివృద్ధికి శాంతి కీలకమని, మీ పిల్లల అభివృద్ధి కోసం శాంతి మార్గంలో పయనించాలి..నరేంద్ర మోదీ….
ఇంపాల్ సెప్టెంబర్ 13 (గోల్కొండ ): భారతదేశ ప్రగతికి మణిపూర్ కీలక స్తంభమని, ధైర్యవంతులు, దృఢసంకల్పానికి ప్రతీక ఈనేల అని అభివృద్ధికి శాంతి కీలకమని, మీ పిల్లల అభివృద్ధి కోసం శాంతి మార్గంలో పయనించాలని ... Read More
నంది మేడారం శివాలయంలో హుండీ దొంగతనం
ధర్మారం, సెప్టెంబర్ 13 (గోల్కొండ): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో గల హుండీని శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆవుల ... Read More
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి ప్రమాణ స్వీకారం
ఖట్మండు, సెప్టెంబర్ 12 (గోల్కొండ ):నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి శుక్రవారం రాత్రి ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్ష భవనం శీతల్ నివాస్లో అధ్యక్షుడు రాంచంద్ర పాడెల్ ఆమె ... Read More
వసూళ్లకు పాల్పడే చరిత్ర కౌశిక్ రెడ్డిది-వొడితల ప్రణవ్
బీఆర్ఎస్ ది స్కాం ల ప్రభుత్వం అయితే,కాంగ్రెస్ ది ప్రజా ప్రభుత్వం కౌశిక్ రెడ్డి స్థాయికి మించి మాట్లాడుతున్నాడు. బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలు దొందు దొందే.. కరీంనగర్ సెప్టెంబర్ 12 (గోల్కొండ ):వసూళ్లకు పాల్పడే చరిత్ర ... Read More
హుజూరాబాద్ లో వర్షం బీభత్సం .ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం… ప్రణవ్
నీట మునిగిన పట్టణలోని కాలనీలు వర్షం నీరుతో నీటమునిగిన మొబైల్ షాప్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని గాంధీనగర్ లోని వరద ప్రభావిత ప్రాంతాలను హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ ... Read More
హుజురాబాద్ లో క్లౌడ్ బరెస్ట్…గంటలో 20 సెంటీమీటర్ల వర్షం
కరీంనగర్ సెప్టెంబరు 11 (గోల్కొండ ): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో క్లౌడ్ బరస్ట్ తో గురువారం రాత్రి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.దింతో పట్టణంతో పాటు పల్లెల్లో రోడ్డు లు పుర్తిగా ... Read More
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. కేంద్ర కమిటీ సభ్యుడు మృతి.
రాయపూర్ సెప్టెంబర్ 11 (గోల్కొండ ): ఛత్తీస్గఢ్లో తాజాగా జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, వరంగల్ జిల్లాకు చెందిన మనోజ్ అలియాస్ మోదెం బాలకృష్ణ మరణించారు. ఆయనపై గతంలో రూ.2 ... Read More
బీసీ రిజర్వేషన్ల బిల్లుపై గందరగోళం.. స్పందించిన రాజ్భవన్
హైదరాబాద్ సెప్టెంబర్ 11 (గోల్కొండ ) :గత కొన్ని గంటలుగా.. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయ్యిందని.. సోషల్ మీడియాలో, ప్రముఖ టీవీ ఛానల్స్లో ప్రచారం అయ్యింది.తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ... Read More
అన్నదాతకు తప్పని యూరియా కష్టాలు …
వీణవంకలో ఉదయాన్నే యూరియా కోసం లైన్ లో నిలపడిన రైతులు వీణవంక సెప్టెంబర్ 10(గోల్కొండ) దేశానికి అన్నంపెట్టే రైతన్నకు ఆరుగాలం పండించాల్సిన పంటలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం యూరియా పంపిణీ చేయలేక రైతులు ... Read More


