Category: ఫోటోలు
ఇండియన్ జర్నలిస్ట్తో ట్రంప్ దురుసు ప్రవర్తన?
వాషింగ్టన్ సెప్టెంబరు 21 (గోల్కొండ ): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ 1బీ వీసాలకు సంబంధించిన దరఖాస్తు రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై శుక్రవారం సంతకం చేశారు. ... Read More
బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది…నారాయణ
అండమాన్ నికోబార్ దీవులను అదానీకి అప్పగించారు రేషన్ బియ్యం తినడం లేదని ‘కార్డు’ తొలగింపు సరికాదు పార్టీలో 75 ఏళ్ల వయోపరిమితి అమలుపై చర్చిస్తాం హైదరాబాద్ సెప్టెంబర్ 21 (గోల్కొండ ): దేశ యువత ... Read More
పుట్టిన రోజు పేరుతో ర్యాగింగ్…ప్రైవేట్ పార్ట్స్పై తన్నారు
ఇన్నాళ్లూ కాలేజీలకే పరిమితమైన ర్యాగింగ్ భూతం.. ప్రస్తుతం స్కూళ్లలోకి కూడా పాకింది. సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేయడం సర్వసాధారణమైపోయింది. దీనికితోడు ఇటీవల పుట్టిన రోజు వేడుకల పేరుతోనూ దారుణంగా ప్రవర్తించడం చూస్తున్నాం. ర్యాగింగ్ ... Read More
కౌశిక్ రెడ్డికి మానసిక స్థితి బాగోలేదు…. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్
ఆరోపణలు కాదు,ఆధారాలు ఏవీ?దమ్ముంటే ఆధారాలు చూపెట్టాలి. - నిజాయితీ ఉంటే ముగ్గురు ఎంపీల పేర్లు చెప్పాలి,ఆ ముగ్గురు ఎవరు? కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో ఒక్క కమిటీ కూడా ... Read More
బిహార్ ఎన్నికలు.. రాహుల్ మరో సంచలన నిర్ణయం
ఢిల్లీ సెప్టెంబరు 17 (గోల్కొండ ): ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో అధికారం చేపడితే.. ఢిల్లీ పీఠాన్ని సులువుగా హస్తగతం చేసుకోవచ్చనే ఒక ప్రచారం చాలా కాలంగా ఉంది. మరి కొద్ది నెలల్లో బిహార్ అసెంబ్లీ ... Read More
రాజకీయాల్లోకి సీఎం సిద్దరామయ్య మనవడు..
బెంగళూర్ సెప్టెంబర్ 16 (గోల్కొండ ): రాజకీయాలలోకి వారసులు రావడం కొత్తేమి కాదు. అయితే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడే సీఎం సిద్దరామయ్య మరో వారసుడు రాజకీయాలలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు చర్చలు జోరందుకున్నాయి. రాజకీయాలలోకి ... Read More
మధు యాష్కీ గౌడ్కు అస్వస్థత..
హైదరాబాద్ సెప్టెంబర్ 16 (గోల్కొండ ): మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. సెక్రటేరియట్ లోని శ్రీధర్ బాబు ఛాంబర్లో ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయారు.వెంటనే అప్రమత్తమైన మంత్రి శ్రీధర్ బాబు ... Read More
ఆదివాసీ, గిరిజన సంప్రదాయాల ప్రకారమే ఆలయ అభివృద్ధి: మంత్రి సీతక్క
వరంగల్ సెప్టెంబర్ 15 (గోల్కొండ ): వెయ్యేళ్ల చరిత్ర గల మేడారం దేవాలయ విశిష్టత మరో వెయ్యేళ్లపాటు వెలుగొందేలా అభివృద్ధి పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని మంత్రి సీతక్క వెల్లడించారు. ... Read More
బండి సంజయ్పై కేటీఆర్ రూ.10 కోట్ల పరువు నష్టం దావా…న్యాయపరంగానే ఎదుర్కొంటా..కేంద్ర మంత్రి
న్యాయపరంగానే ఎదుర్కొంటా.. కేటీఆర్ పరువు నష్టం కేసుపై స్పందించిన కేంద్ర మంత్రి హైదరాబాద్ సెప్టెంబర్ 15 (గోల్కొండ ): భారాస నేత కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ... Read More
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్ష.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ సెప్టెంబర్ 14 (గోల్కొండ ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపై ప్రభావం చూపిస్తోందని పార్టీ అగ్రనేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ... Read More


