Category: జాతీయం
రక్షణ రంగంలో ఆత్మనిర్భర భారత్కు ఆపరేషన్ సింధూర్ ఒక ప్రతీక…రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ, ఆగస్టు 14 (గోల్కొండ ): రక్షణ రంగంలో ఆత్మనిర్భర భారత్కు ఆపరేషన్ సింధూర్ ఒక ప్రతీక అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శుక్రవారం 79వ భారత స్వాతంత్ర దినోత్సవం. ఈ ... Read More
65 లక్షల మంది పేర్లను వెబ్సైట్లో పెట్టండి.. ఎలక్షన్ కమిషన్కు సుప్రీంకోర్టు ఆదేశం
ఢిల్లీ ఆగస్టు 14 (గోల్కొండ) : బిహార్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఎలక్షన్ కమిషన్ చేస్తున్న హడావిడి తీవ్ర వివాదానికి కారణమవుతోంది. ఎన్నికలు మరో రెండు నెలల్లో ఉన్న తరుణంలో ... Read More
జమ్మూ కాశ్మీర్ లో క్లౌడ్ బరెస్ట్ 33 మంది మృతి
శ్రీనగర్, ఆగస్ట్ 14 (గోల్కొండ ): జమ్మూ కాశ్మీర్ కిష్టావర్ జిల్లా పద్దార్ సబ్ డివిజన్ పరిధిలోని చిషోటీ గ్రామ పరిసర ప్రాంతంలో గురువారం క్లౌడ్ బరెస్ట్ సంభవించింది. ఆ క్రమంలో 33 మంది ... Read More
సూచీలకు స్వల్ప లాభాలు..
ముంబాయి..ఆగస్టు 14 (గోల్కొండ ) గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ప్రస్తుతం కోలుకుంటున్నాయి. బుధవారం భారీ లాభాలను ఆర్జించిన సూచీలు గురువారం స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్క్యాప్ ఇండెక్స్ ... Read More
సచిన్ కాబోయే కోడలు సానియా చందోక్ సంపాదన, ఆస్తి ఎంతో తెలుసా..
బాలీవుడ్, వ్యాపార రంగాల్లో నిత్యం ఏదో కొత్త చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా సచిన్ కుమారుడు అర్జున్కి, ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్తో నిశ్చితార్థం జరిగిందని వార్తలు ... Read More
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ…ఎస్ పి
లక్నో, ఆగస్ట్ 14 (గోల్కొండ ): ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో గురువారం చర్చ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సమాజ వాదీ ఎమ్మెల్యే పూజా పాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్న చర్యల కారణంగా ... Read More
జమ్మూకాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ…
పహల్గామ్ దాడిని ప్రస్తావించిన సుప్రీం కోర్టు.... ఢిల్లీ ఆగస్టు 14 (గోల్కొండ ): జమ్మా కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించటంపై సుప్రీం కోర్టు స్పందించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఏప్రిల్ నెలలో జరిగిన పహల్గామ్ ... Read More
భూములకు భూదార్ నెంబర్ల కేటాహింపునకు ప్రణాళికలు రూపొందించాలి…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ ఆగస్టు 13 (గోల్కొండ న్యూస్ నెట్వర్క్ ): రాష్ట్ర వ్యాప్తంగా భూములకు భూధార్ నెంబర్ల కేటాయింపునకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే, రెవెన్యూ సదస్సుల్లో ... Read More
ట్రంప్ టారిఫ్లు .. వచ్చే నెల అమెరికాకు మోదీ!
ఢిల్లీ ఆగస్టు 13 (గోల్కొండ ):భారత దేశంపై అమెరికా టారిఫ్ల భారం వేస్తున్న వేళ ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో మోదీ అమెరికాకు వెళ్లేందుకు సిద్దమైనట్లు సమాచారం.అమెరికా పర్యటనలో ... Read More
సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు
ఢిల్లీ ఆగస్టు 13 (గోల్కొండ ) : సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు చేస్తూ.. సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.సుప్రీంకోర్టు సంచలన ... Read More


