Category: జాతీయం
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ…ఎస్ పి
లక్నో, ఆగస్ట్ 14 (గోల్కొండ ): ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో గురువారం చర్చ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సమాజ వాదీ ఎమ్మెల్యే పూజా పాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్న చర్యల కారణంగా ... Read More
జమ్మూకాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ…
పహల్గామ్ దాడిని ప్రస్తావించిన సుప్రీం కోర్టు.... ఢిల్లీ ఆగస్టు 14 (గోల్కొండ ): జమ్మా కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించటంపై సుప్రీం కోర్టు స్పందించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఏప్రిల్ నెలలో జరిగిన పహల్గామ్ ... Read More
భూములకు భూదార్ నెంబర్ల కేటాహింపునకు ప్రణాళికలు రూపొందించాలి…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ ఆగస్టు 13 (గోల్కొండ న్యూస్ నెట్వర్క్ ): రాష్ట్ర వ్యాప్తంగా భూములకు భూధార్ నెంబర్ల కేటాయింపునకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే, రెవెన్యూ సదస్సుల్లో ... Read More
ట్రంప్ టారిఫ్లు .. వచ్చే నెల అమెరికాకు మోదీ!
ఢిల్లీ ఆగస్టు 13 (గోల్కొండ ):భారత దేశంపై అమెరికా టారిఫ్ల భారం వేస్తున్న వేళ ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో మోదీ అమెరికాకు వెళ్లేందుకు సిద్దమైనట్లు సమాచారం.అమెరికా పర్యటనలో ... Read More
సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు
ఢిల్లీ ఆగస్టు 13 (గోల్కొండ ) : సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు చేస్తూ.. సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.సుప్రీంకోర్టు సంచలన ... Read More
రేవంత్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్
ఢిల్లీ ఆగస్టు 12 (గోల్కొండ ) : తెలంగాణ రాష్ట్రంలో ఆరాచక పాలనా కొనసాగుతుందని హిందువులు పెద్దమ్మ గుడికి పోతే తప్పేముందని కాంగ్రెస్ ప్రభుత్వం పై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండి పడ్డారు.బీజేపీ ... Read More
వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త కారు కొన్నాడు
టీం ఇండియా వనే కెప్టెన్ రోహిత్ శర్మ నూతన కారు కొన్నాడు .రోహిత్ శర్మ ఎరుపు రంగు లంబార్గోని ఉరుసు కారు ను కొనుగోలు చేశాడు ఈ కాస్లీ కారు ఫొటోలో సోషల్ మీడియా ... Read More
ఉక్రెయిన్ అధ్యక్షుడు తో ఫోనులో మాట్లాడిన నరేంద్ర మోడీ
ఢిల్లీ ఆగస్టు 11 (గోల్కొండ ప్రతినిధి) : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తో ఫోన్లో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం మాట్లాడారు. ఉక్రెయిన్ తాజా పరిణామాలను ప్రధాని మోదీకి వివరించిన జెలెన్ స్కీ శాంతిస్థాపనకు ... Read More
వరద ప్రాంతాలను ఆకస్మికంగా పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ ఆగస్టు 10 (గోల్కొండ ప్రతినిధి)హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా వరదలతో ముంచెత్తుతున్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇటీవల తక్కువ సమయంలో విపరీతమైన వర్షం కురవడం, పలుచోట్ల ... Read More
యువత మేలుకో
నేటి యువత రేపటి బావి భారత పౌరులు అన్నారు పెద్దలు. నేటి యువత సమాజంలోని మంచి, చెడు తెలుసుకొని క్రమశిక్షణతో మెదిలినప్పుడే తమ యొక్క ఉన్నత లక్ష్యాన్ని చేరుకునే అవకాశం లభిస్తుందని చెప్పవచ్చు. కానీ ... Read More


