Category: జాతీయం
ఆసుపత్రిలో చేరిన నవీన్ పట్నాయక్
భువనేశ్వర్ ఆగస్టు 17 (గోల్కొండ ) : ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ భువనేశ్వర్లోని ఎస్యూఎం అల్టిమేట్ మెడికేర్లో చేరారు. డీహైడ్రేషన్తో బాధపడుతుండటంతో ఆదివారం సాయంత్రం 5.15 గంటలకు ఆయనను ... Read More
బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ
పాట్నా, ఆగస్ట్ 17 (గోల్కొండ ) : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కొత్త కుట్ర జరుగుతోందని రాహుల్ ... Read More
రాహుల్కు ఈసీ అల్టిమేటం.. ఏడురోజులు గడువు
న్యూఢిల్లీ ఆగస్టు 17 (గోల్కొండ ) : కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ 'ఓట్ చోరీ' ఆరోపణలపై భారత ఎన్నికల సంఘం సూటిగా స్పందించింది. ఏడు రోజుల్లోగా అఫిడవిట్ సమర్పించాలని, లేదంటే క్షమాపణ ... Read More
మోదీ చాలా ప్రమాదకారి.. : మల్లికార్జున ఖర్గే
పాట్నా ఆగస్టు 17 (గోల్కొండ ): ప్రధాని మోదీని గద్దె దింపేంత వరకూ, బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని తొలగించేంత వరకూ రాజ్యాంగానికి, ప్రజల హక్కులకు ముప్పు ఉంటుందని ఖర్గే అన్నారు. ప్రజల ఓట్లు, ... Read More
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్
న్యూఢిల్లీ ఆగస్టు 17 (గోల్కొండ ) : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ వీడింది. మహారాష్ట్ర గవర్నర్ చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ ను ఉపరాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ ... Read More
దేశం గర్వించదగిన గిరిజన నేత… శిబుసోరెన్
జార్ఖండ్ ఆగస్టు 16 (గోల్కొండ ): దేశం గర్వించదగిన గిరిజన నేత, దిషోం గురు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబుసోరెన్ అని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు.శనివారం శిబుసోరెన్ స్వంత గ్రామం ... Read More
రాష్ట్రపతికి కోర్టు గడువు విధించవచ్చా..? కేంద్రం ఏమందంటే..
ఢిల్లీ ఆగస్టు 16 : శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలంటూ కోర్టులు వారిని నిర్దేశించవచ్చా అనే అంశంపై తమ అభిప్రాయాలు తెలియజేయాలని ఇటీవల సుప్రీం కోర్టు నోటీసులు జారీ ... Read More
ప్రధాని మోదీ అబద్ధాల కోరు….కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్
ఢిల్లీ ఆగస్టు 16 (గోల్కొండ): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సమాచార విభాగం అధినేత జైరామ్ రమేశ్ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ... Read More
మహారాష్ట్రలో భారీ వర్షాలు, ముంబైకి రెడ్ అలర్ట్
ముంబై ఆగస్టు 16 : మహారాష్ట్రలో 6 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రత్నగిరి, రాయ్గడ్, ముంబై సిటీ, సబర్బన్, థానే, పాల్ఘర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ... Read More
ఆపరేషన్ సిందూర్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన జవాన్లకు సెల్యూట్….జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
ఢిల్లీ : దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. మరి కాసేపట్లో ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు . అంతకుముందు త్రివిధ దళాల నుంచి ... Read More


