Category: జాతీయం

బైరబీ-సైరాంగ్ రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని
జాతీయం, తాజా వార్తలు

బైరబీ-సైరాంగ్ రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని

Golkonda Telugu Daily- September 13, 2025

ఐజ్వాల్ సెప్టెంబర్ 13 (గోల్కొండ ): మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా ఐజ్వాల్‌ను భారత రైల్వే నెట్‌వర్క్‌తో మొదటిసారిగా కలుపుతూ చేపట్టిన బైరబీ-సైరాంగ్ కొత్త రైల్వే లైన్‌ను ... Read More

ఛత్తీస్‌గఢ్‌‌లో ఎన్‌కౌంటర్.. కేంద్ర కమిటీ సభ్యుడు  మృతి.
జాతీయం, తాజా వార్తలు

ఛత్తీస్‌గఢ్‌‌లో ఎన్‌కౌంటర్.. కేంద్ర కమిటీ సభ్యుడు మృతి.

Golkonda Telugu Daily- September 11, 2025

రాయపూర్ సెప్టెంబర్ 11 (గోల్కొండ ): ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, వరంగల్ జిల్లాకు చెందిన మనోజ్ అలియాస్ మోదెం బాలకృష్ణ మరణించారు. ఆయనపై గతంలో రూ.2 ... Read More

ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌   విజయం…
జాతీయం, తాజా వార్తలు

ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ విజయం…

Golkonda Telugu Daily- September 10, 2025

ఢిల్లీ సెప్టెంబర్ 10 (గోల్కొండ ): ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డిపై 152 ఓట్ల ఆధిక్యంతో గెలిచి.. భారతదేశ ... Read More

మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి
జాతీయం, తాజా వార్తలు

మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి

Golkonda Telugu Daily- September 9, 2025

హైదరాబాద్ సెప్టెంబర్ 09 (గోల్కొండ ): మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి ఆలియాజ్ దేవ్ జీ నియమితులయ్యారు.నంబాల కేశవ్ మరణంతో కేంద్ర కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది .అయన స్థానంలో తిరుపతి ... Read More

మరాఠాలకు సెప్టెంబర్ 17 నుంచి ‘కున్బీ’ కులధృవీకరణ పత్రాలు..
జాతీయం, తాజా వార్తలు

మరాఠాలకు సెప్టెంబర్ 17 నుంచి ‘కున్బీ’ కులధృవీకరణ పత్రాలు..

Golkonda Telugu Daily- September 9, 2025

ముంబై సెప్టెంబర్ 09 (గోల్కొండ ): మరాఠా రిజర్వేషన్ల కోటా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న మనోజ్ జరంగే డిమాండ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం తలవంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు కానుకగా.. సెప్టెంబర్ 17 నుంచి ... Read More

ఈసీపై త్వరలో పెద్ద బాంబు పేలుస్తా….రాహుల్ గాంధీ
జాతీయం, తాజా వార్తలు

ఈసీపై త్వరలో పెద్ద బాంబు పేలుస్తా….రాహుల్ గాంధీ

Golkonda Telugu Daily- September 1, 2025

పాట్నా సెప్టెంబర్ 01 (గోల్కొండ ): ఓట్ల చోరీపై త్వరలో మరో పెద్ద బాంబు పేలుస్తామని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాంబును ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఆ బాంబుతో ... Read More

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ ఆహ్వానం
అంతర్జాతీయం, జాతీయం

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ ఆహ్వానం

Golkonda Telugu Daily- August 31, 2025

బీజింగ్ ఆగస్టు 31 (గోల్కొండ ): చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను భారత్‌కు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. 2026లో జరుగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి రావాలని జిన్‌పింగ్‌ను మన ప్రధాని కోరారు. చైనా ... Read More

పాక్ సరిహద్దు తీవ్రవాదంపై భారత్‌కు చైనా మద్దతు
అంతర్జాతీయం, జాతీయం

పాక్ సరిహద్దు తీవ్రవాదంపై భారత్‌కు చైనా మద్దతు

Golkonda Telugu Daily- August 31, 2025

న్యూఢిల్లీ ఆగస్టు 31 (గోల్కొండ ): భారత్, చైనా సైతం ఉగ్రవాద బాధిత దేశాలేనని జిన్‌పింగ్ దృష్టికి మోదీ తీసుకువచ్చారని, దీనిపై చైనా మద్దతు కోరారని విక్రమ్ మిస్రీ తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో ... Read More

అమెరికన్ ఫ్లాగ్ ఫుట్‌బాల్ నేషనల్ చాంపియన్‌షిప్ 2025లో కర్ణాటక, ఉత్తరప్రదేశ్ విజేతలు
క్రీడలు, జాతీయం

అమెరికన్ ఫ్లాగ్ ఫుట్‌బాల్ నేషనల్ చాంపియన్‌షిప్ 2025లో కర్ణాటక, ఉత్తరప్రదేశ్ విజేతలు

Golkonda Telugu Daily- August 31, 2025

హైదరాబాద్ ఆగస్టు 31 (గోల్కొండ ):అమెరికన్ ఫ్లాగ్ ఫుట్‌బాల్ నేషనల్ చాంపియన్‌షిప్ - 2025 ఆదివారం హైదరాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో విజయవంతంగా ముగిసింది. ఇందులో పురుషుల విభాగంలో కర్ణాటక, మహిళల విభాగంలో ఉత్తరప్రదేశ్ ఛాంపియన్‌‌లుగా ... Read More

ఎన్నికలు న్యాయంగా జరిగితే, బీహార్‌లో ఎన్డీఏ ఓడిపోతుంది: ఓటర్ అధికార్ యాత్రలో స్టాలిన్
జాతీయం, తాజా వార్తలు

ఎన్నికలు న్యాయంగా జరిగితే, బీహార్‌లో ఎన్డీఏ ఓడిపోతుంది: ఓటర్ అధికార్ యాత్రలో స్టాలిన్

Golkonda Telugu Daily- August 27, 2025

ఓటరు అధికార్ యాత్ర'లో పాల్గొన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పాట్నా ఆగస్టు 27 (గోల్కొండ ): తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇండియా కూటమి తరపున బీహార్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బిజెపి ... Read More

error: Content is protected !!