Category: జాతీయం
బైరబీ-సైరాంగ్ రైల్వే లైన్ను జాతికి అంకితం చేసిన ప్రధాని
ఐజ్వాల్ సెప్టెంబర్ 13 (గోల్కొండ ): మిజోరం రాజధాని ఐజ్వాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా ఐజ్వాల్ను భారత రైల్వే నెట్వర్క్తో మొదటిసారిగా కలుపుతూ చేపట్టిన బైరబీ-సైరాంగ్ కొత్త రైల్వే లైన్ను ... Read More
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. కేంద్ర కమిటీ సభ్యుడు మృతి.
రాయపూర్ సెప్టెంబర్ 11 (గోల్కొండ ): ఛత్తీస్గఢ్లో తాజాగా జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, వరంగల్ జిల్లాకు చెందిన మనోజ్ అలియాస్ మోదెం బాలకృష్ణ మరణించారు. ఆయనపై గతంలో రూ.2 ... Read More
ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ విజయం…
ఢిల్లీ సెప్టెంబర్ 10 (గోల్కొండ ): ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల ఆధిక్యంతో గెలిచి.. భారతదేశ ... Read More
మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి
హైదరాబాద్ సెప్టెంబర్ 09 (గోల్కొండ ): మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి ఆలియాజ్ దేవ్ జీ నియమితులయ్యారు.నంబాల కేశవ్ మరణంతో కేంద్ర కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది .అయన స్థానంలో తిరుపతి ... Read More
మరాఠాలకు సెప్టెంబర్ 17 నుంచి ‘కున్బీ’ కులధృవీకరణ పత్రాలు..
ముంబై సెప్టెంబర్ 09 (గోల్కొండ ): మరాఠా రిజర్వేషన్ల కోటా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న మనోజ్ జరంగే డిమాండ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం తలవంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు కానుకగా.. సెప్టెంబర్ 17 నుంచి ... Read More
ఈసీపై త్వరలో పెద్ద బాంబు పేలుస్తా….రాహుల్ గాంధీ
పాట్నా సెప్టెంబర్ 01 (గోల్కొండ ): ఓట్ల చోరీపై త్వరలో మరో పెద్ద బాంబు పేలుస్తామని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాంబును ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఆ బాంబుతో ... Read More
చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు ప్రధాని మోదీ ఆహ్వానం
బీజింగ్ ఆగస్టు 31 (గోల్కొండ ): చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను భారత్కు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. 2026లో జరుగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి రావాలని జిన్పింగ్ను మన ప్రధాని కోరారు. చైనా ... Read More
పాక్ సరిహద్దు తీవ్రవాదంపై భారత్కు చైనా మద్దతు
న్యూఢిల్లీ ఆగస్టు 31 (గోల్కొండ ): భారత్, చైనా సైతం ఉగ్రవాద బాధిత దేశాలేనని జిన్పింగ్ దృష్టికి మోదీ తీసుకువచ్చారని, దీనిపై చైనా మద్దతు కోరారని విక్రమ్ మిస్రీ తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో భారత్తో ... Read More
అమెరికన్ ఫ్లాగ్ ఫుట్బాల్ నేషనల్ చాంపియన్షిప్ 2025లో కర్ణాటక, ఉత్తరప్రదేశ్ విజేతలు
హైదరాబాద్ ఆగస్టు 31 (గోల్కొండ ):అమెరికన్ ఫ్లాగ్ ఫుట్బాల్ నేషనల్ చాంపియన్షిప్ - 2025 ఆదివారం హైదరాబాద్ జింఖానా గ్రౌండ్స్లో విజయవంతంగా ముగిసింది. ఇందులో పురుషుల విభాగంలో కర్ణాటక, మహిళల విభాగంలో ఉత్తరప్రదేశ్ ఛాంపియన్లుగా ... Read More
ఎన్నికలు న్యాయంగా జరిగితే, బీహార్లో ఎన్డీఏ ఓడిపోతుంది: ఓటర్ అధికార్ యాత్రలో స్టాలిన్
ఓటరు అధికార్ యాత్ర'లో పాల్గొన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పాట్నా ఆగస్టు 27 (గోల్కొండ ): తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇండియా కూటమి తరపున బీహార్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బిజెపి ... Read More


