Category: తాజా వార్తలు
గ్రూప్-1 తుది జాబితా విడుదల…
45 మంది డిప్యూటీ కలెక్టర్లు, 115 డీఎస్పీలు సహా.. 562 మందితో జాబితా విడుదల చేసిన టీజీపీఎస్సీ హైకోర్టు తీర్పుతో అర్ధరాత్రి వెల్లడించిన కమిషన్ హైదరాబాద్ సెప్టెంబర్ 25 (గోల్కొండ ): గ్రూప్-1 పరీక్షల ... Read More
ఆసియా కప్ ఫైనల్లో భారత్..
దుబాయ్: వరుస విజయాలతో జోరు మీదున్న భారత్.. ఆసియా కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. అభిషేక్ శర్మ (37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 75) ధనాధన్ అర్ధ శతకంతోపాటు బౌలర్లు రాణించడంతో.. బుధవారం ... Read More
పహల్గాం ఉగ్రదాడికి సహకరించిన వ్యక్తి అరెస్టు..
న్యూఢిల్లీ (గోల్కొండ ):పహల్గాం ఉగ్రదాడి కి సహకరించిన వ్యక్తిని జమ్మూకశ్మీర్ పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఏప్రిల్ 22న పహల్గాం సమీపంలోని బైసరాన్ వ్యాలీలో 26మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులకు ... Read More
దండకారణ్యానికి భారీగా బలగాలు…
ఇంటర్నెట్ డెస్క్ (గోల్కొండ ): మధ్యభారతంలో మావోయిస్టుల అంతమే లక్ష్యంగా విరుచుకుపడుతున్న కేంద్ర బలగాలు నిర్ణయాత్మక దాడులకు సిద్ధమవుతున్నాయి. నక్సల్స్ కదలికలు ఉన్న ఛత్తీ్సగఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్రలకు మరిన్ని బలగాలను పంపించాలని కేంద్ర ... Read More
పాకిస్థాన్ ను చిత్తూ చేసిన భారత్ ..
దుబాయ్ :ఆసియాకప్ గ్రూప్ మ్యాచ్లోనే కాదు.. సూపర్-4లోనూ భారత జట్టు పాకిస్థాన్ను చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్లో దాయాది కాస్త పోటీనివ్వగలిగింది. ఫీల్డింగ్లో రెండు క్యాచ్లు వదిలేసిన ఓపెనర్ అభిషేక్ శర్మ ... Read More
మళ్లీ చెబుతున్నా మోదీ బలహీన ప్రధాని…రాహుల్ గాంధీ
న్యూయార్క్ సెప్టెంబరు 21 (గోల్కొండ ): ‘మోదీ అత్యంత బలహీన ప్రధాని’’ అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. హెచ్-1బీ వీసాకు లక్ష డాలర్ల రుసుము విధిస్తూ ... Read More
ఇండియన్ జర్నలిస్ట్తో ట్రంప్ దురుసు ప్రవర్తన?
వాషింగ్టన్ సెప్టెంబరు 21 (గోల్కొండ ): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ 1బీ వీసాలకు సంబంధించిన దరఖాస్తు రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై శుక్రవారం సంతకం చేశారు. ... Read More
బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది…నారాయణ
అండమాన్ నికోబార్ దీవులను అదానీకి అప్పగించారు రేషన్ బియ్యం తినడం లేదని ‘కార్డు’ తొలగింపు సరికాదు పార్టీలో 75 ఏళ్ల వయోపరిమితి అమలుపై చర్చిస్తాం హైదరాబాద్ సెప్టెంబర్ 21 (గోల్కొండ ): దేశ యువత ... Read More
పుట్టిన రోజు పేరుతో ర్యాగింగ్…ప్రైవేట్ పార్ట్స్పై తన్నారు
ఇన్నాళ్లూ కాలేజీలకే పరిమితమైన ర్యాగింగ్ భూతం.. ప్రస్తుతం స్కూళ్లలోకి కూడా పాకింది. సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేయడం సర్వసాధారణమైపోయింది. దీనికితోడు ఇటీవల పుట్టిన రోజు వేడుకల పేరుతోనూ దారుణంగా ప్రవర్తించడం చూస్తున్నాం. ర్యాగింగ్ ... Read More
టీ-20 క్రికెట్లో టీమిండియా హవా.. వివిధ విభాగాల్లో నెంబర్ వన్లు మనవాళ్లే.
అంతర్జాతీయ టీ-20 క్రికెట్లో టీమిండియా ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. తాజాగా ఆసియా కప్లో తొలి రెండు మ్యాచ్ల్లోనూ అదరగొట్టిన టీమిండియా ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్లో దుమ్మురేపారు . టీ-20 బ్యాటింగ్ విభాగంలో అభిషేక్ ... Read More


