Category: తాజా వార్తలు
డార్జిలింగ్లో కొండచరియల బీభత్సం.. 17 మందికి చేరిన మృతులు
డార్జిలింగ్ ౦క్టోబర్ 05 (గోల్కొండ) : పశ్చిమబెంగాల్ లోని డార్జిలింగ్ హిల్స్లో భారీ వర్షాలు భయోత్పాతం సృష్టిస్తున్నాయి. ఆదివారం నాడు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 17 మంది వరకూ మృతిచెందగా.. పలువురి జాడ ... Read More
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని వెనక్కి తీసుకోవాలి…
ఢిల్లీ అక్టోబర్ 05 (గోల్కొండ ): భారతదేశం అనే ఇంటిలోని ఒక గది 'పాక్ ఆక్రమిత కశ్మీర్' అని మోహన్ భగవత్ అన్నారు. ఇంట్లోని గదిని ఎవరో ఆక్రమిస్తే దానిని మనం వెనక్కి తీసుకోవాలని, ... Read More
విజయ్కు చేరువయ్యేందుకు బీజేపీ పావులు…
తమిళనాడు లో మారనున్న సమీకరణాలు ... న్యూఢిల్లీ అక్టోబర్ 05 (గోల్కొండ ):తమిళనాడులోని కరూర్లో టీవీకే చీఫ్ విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట అనంతర నేపథ్యంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. విజయ్ ... Read More
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్…
ఢిల్లీ అక్టోబర్ 04 (గోల్కొండ ) : తెలంగాణ రాష్ట్రంలోని బీసీ రిజర్వేషన్ల అంశం రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇప్పుడు తాజాగా రిజర్వేషన్ల అంశం సుప్రీకోర్టుకు చేరింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ... Read More
దసరాకు తెగ తాగేశారు… రికార్డ్ స్థాయిలో అమ్మకాలు
దసరా పండుగ నేపథ్యంలో మూడు రోజుల్లో రాష్ట్రంలో జరిగిన మద్యం విక్రయాలు డిపోల నుంచి దుకాణాలకు చేరిన మద్యమే ఇది అప్పటికే ఉన్న స్టాకు కలిపితే మరింత ఎక్కువ సెప్టెంబరులో రికార్డ్ స్థాయిలో 3,048 ... Read More
కొండారెడ్డిపల్లి దసరా వేడుకలలో పాల్గొన్న సీఎం రేవంత్
నాగర్ కర్నూల్ అక్టోబర్ 02 (గోల్కొండ ): దసరా ఉత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి.. తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో గురువారం ఘనం జరుపుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూర్ మండలం కొండారెడ్డపల్లికి హెలికాప్టర్లో ... Read More
మహాత్మా మన్నించు ….
ఎలక్షన్ కోడ్ అమలుకు ఆబ్కారీ అధికారుల నిరాకరణ ...? గాంధీ జయంతి రోజు గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం ... కరీంనగర్ అక్టోబర్ 02 (గోల్కొండ ):మహాత్మ మన్నించు నీ జయంతి రోజు మద్యాన్ని ... Read More
అభ్యర్థుల వేటలో ప్రధాన పార్టీ లు ….
స్థానిక ఎన్నికల్లో పట్టు కోసం ప్రధాన పార్టీల దృష్టి మారిన రిజర్వేషన్లతో ఆశావహుల్లో నిరాశ తెలంగాణ బ్యూరో అక్టోబర్ 02 (గోల్కొండ ): స్థానిక సమరానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో గ్రామాల్లో ప్రధాన పార్టీలు ... Read More
ఆర్సీబీ ఫ్రాంచైజీకి కొత్త ఓనర్…డీల్ పూర్తైతే అతిపెద్ద ఒప్పందం
ఈ డీల్ పూర్తైతే ఇది ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం అవుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే టారెంట్ గ్రూప్, గుజరాత్ టైటాన్స్లో 67% వాటాను కొనుగోలు చేసిన డీల్ దాదాపు రూ. 7,500 కోట్లుగా ... Read More
పండగపూట కల్తీ మద్యం అమ్మకాల పరేషాన్ …?
జోరుగా బెల్ట్ షాప్ లో జీరో మాల్ దందా ...? గాంధీ జయంతి తో వైన్స్ షాప్ ల మూసివేత ... మామూళ్ల మత్తులో ఎక్సయిజ్ అధికారులు ..? కరీంనగర్ సెప్టెంబర్ 30 (గోల్కొండ ... Read More


