Category: తాజా వార్తలు
బస్సు దగ్ధం.. వి కావేరి ట్రావెల్స్ సంచలన నిర్ణయం
హైదరాబాద్, అక్టోబర్ 24 (గోల్కొండ ) : కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధం కావడంతో.. 20 మందికిపైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా ... Read More
జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలుపు పక్క …మంత్రి పొన్నం ప్రభాకర్..
ప్రభుత్వ పథకాలు ఇంటి ఇంటికి తీసుకెళ్లాలి .. ఓటింగ్ శాతం పెంచి డివిజన్లో అత్యధిక మెజారిటీ తేవాలి బూత్ ఇంచార్జ్ లకు దిశా నిర్దేశం ... హైదరాబాద్ అక్టోబరు 22 (గోల్కొండ ): జూబ్లీహిల్స్ ... Read More
రాష్ట్రపతికి తప్పిన ప్రమాదం.
తిరువనంతపురం, అక్టోబర్ 22 (గోల్కొండ ) : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రమాదం తప్పింది. బుధవారం ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కేరళలో కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో ల్యాండింగ్ అయింది. ఆ సమయంలో ఈ ... Read More
భారీగా పతనమైన బంగారం ధర.. హైదరాబాద్లో ఎంతంటే..
పసిడి ప్రియులకు గుడ్న్యూస్. రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్న బంగారం బుధవారం భారీ తగ్గుదలను నమోదు చేసింది. హైదరాబాద్లో బులియన్ మార్కెట్లో 24 క్యారెటర్ల పది గ్రాముల బంగారం ధర బుధవారం ... Read More
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నామినేషన్లకు ఇవాళే లాస్ట్..
హైదరాబాద్ అక్టోబరు 21 (గోల్కొండ ): హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లకు నేటితో చివరి రోజు ముగియనుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్లు స్వీకరించనున్నారు. చివరి రోజు కావడంతో ... Read More
కుటుంబసభ్యులతో ఘనంగా దీపావళి సంబరాలు చేసుకున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో దీపావళి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పల్లె, పట్టణాలు, నగరాలు అని తేడా లేకుండా వీధులన్నీ ప్రజలతో నిండిపోయాయి. సోమవారం సాయంత్రం నుంచే వయసుతో సంబంధం లేకుండా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి టపాసులు ... Read More
తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్..!
హైదరాబాద్ అక్టోబరు 20 (గోల్కొండ ): తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో ... Read More
సీఎం రేవంత్రెడ్డితో కొండా దంపతుల భేటీ…
హైదరాబాద్, అక్టోబర్ 20 (గోల్కొండ ) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ భేటీ అయింది. ఈ దీపావళి పండుగ సాయంత్రం జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ ... Read More
దేశ వ్యాప్తంగా మిన్నంటిన దీపావళి సంబరాలు..
దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. కాశ్మీర్ టు కన్యాకుమారి పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు, పిండి వంటల విందులతో జనం సందడి చేశారు. సాయంత్రం ... Read More
సర్వేయర్లకు నియామక పత్రాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి ..
హైదరాబాద్, అక్టోబర్ 19:(గోల్కొండ ): శిక్షణ పొందిన సర్వేయర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా గత కేసీఆర్ ప్రభుత్వం మీద సీఎం ... Read More


