Category: తాజా వార్తలు
తెలంగాణలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ…
హైదరాబాద్, అక్టోబర్ 29: (గోల్కొండ ):మొంథా తుపాను తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల ధాటికి రాష్ట్ర తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలన్నీ ... Read More
తుఫాన్ బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు…
అమరావతి అక్టోబరు 29 (గోల్కొండ ): మెంథా తుఫాను బాధితులను ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయకుడు బుధవారం పరామర్శించారు. మొంథా తుఫాను బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటోంది. బాధితులకు నిత్యావసరాలు ... Read More
తెలంగాణ కేబినెట్లోకి అజారుద్దీన్….
హైదరాబాద్ అక్టోబరు 29 (గోల్కొండ ): తెలంగాణ కేబినెట్ని విస్తరించడానికి రేవంత్రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేబినెట్ని విస్తరించడానికి మార్గం సుగమం చేసింది.ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ... Read More
వన్డేల్లో నంబర్ 1 బ్యాటర్గా రోహిత్ శర్మ….
హిట్మ్యాన్ రోహిత్ శర్మ వన్డేల్లో టాప్ ర్యాంకర్గా నిలిచాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న కెప్టెన్ శుభ్మన్ గిల్ రెండు స్థానాలు కిందికి దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ ... Read More
సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు రూ.10 కోట్లు ఇస్తాం…ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
టికెట్ల పెంపు ఆదాయంలో కార్మికులకు 20 శాతం సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు రూ.10 కోట్లు ఇస్తాం వారి పిల్లలకు కృష్ణానగర్లో కార్పొరేట్ స్థాయి స్కూల్ భారత ఫ్యూచర్ సిటీలో ఫైటర్స్ ట్రైనింగ్ కోసం ... Read More
రైతు చేసిన పనికి 50 నెమళ్లు మృతి….
చెన్నై అక్టోబరు 26 (గోల్కొండ ): తమిళనాడులో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ రైతు చేసిన పనికి 50 నెమళ్లు మృతి చెందాయి. ఓ రైతు తన మొక్కజొన్న పంటను పక్షులు, జంతువుల ... Read More
సల్మాన్ ఖాన్ ను టెర్రరిస్ట్ గా ప్రకటించిన పాక్..
ఢిల్లీ అక్టోబరు 26 (గోల్కొండ ): బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిని ఏకంగా ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. సల్మాన్ను పాక్ ప్రభుత్వం ఉగ్రవాదిగా ... Read More
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్ …. షెడ్యూల్ ఇదే
హైదరాబాద్, అక్టోబరు 26 (గోల్కొండ ): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో భారీ బహిరంగ సభ, ... Read More
‘మొంథా’ తుఫాన్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
అమరావతి , అక్టోబర్ 26:(గోల్కొండ ): 'మొంథా' తుఫాన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మొంథా తుఫాన్ ను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధం కావాలని ఆదేశించారు. విద్యుత్, టెలికాం, తాగునీటి ... Read More
మీరు మారారా ..అధికారుల తీరు పై ముఖ్యమంత్రి ఆగ్రహం …
శాఖాధిపతులే అలసత్వంగా వ్యవహరిస్తే ఎలా?.. మెరుగైన వ్యవస్థను తీసుకురావాలి టిమ్స్ పనులపై గతంలో చెప్పిన వివరాలే మళ్లీ చెప్తారా?.. క్షేత్రస్థాయిలో ఒక్కసారైనా తిరిగారా? పలు శాఖలపై సమీక్షల్లో అధికారుల మీద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ... Read More


