Category: తాజా వార్తలు
సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు రూ.10 కోట్లు ఇస్తాం…ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
టికెట్ల పెంపు ఆదాయంలో కార్మికులకు 20 శాతం సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు రూ.10 కోట్లు ఇస్తాం వారి పిల్లలకు కృష్ణానగర్లో కార్పొరేట్ స్థాయి స్కూల్ భారత ఫ్యూచర్ సిటీలో ఫైటర్స్ ట్రైనింగ్ కోసం ... Read More
రైతు చేసిన పనికి 50 నెమళ్లు మృతి….
చెన్నై అక్టోబరు 26 (గోల్కొండ ): తమిళనాడులో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ రైతు చేసిన పనికి 50 నెమళ్లు మృతి చెందాయి. ఓ రైతు తన మొక్కజొన్న పంటను పక్షులు, జంతువుల ... Read More
సల్మాన్ ఖాన్ ను టెర్రరిస్ట్ గా ప్రకటించిన పాక్..
ఢిల్లీ అక్టోబరు 26 (గోల్కొండ ): బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిని ఏకంగా ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. సల్మాన్ను పాక్ ప్రభుత్వం ఉగ్రవాదిగా ... Read More
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్ …. షెడ్యూల్ ఇదే
హైదరాబాద్, అక్టోబరు 26 (గోల్కొండ ): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో భారీ బహిరంగ సభ, ... Read More
‘మొంథా’ తుఫాన్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
అమరావతి , అక్టోబర్ 26:(గోల్కొండ ): 'మొంథా' తుఫాన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మొంథా తుఫాన్ ను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధం కావాలని ఆదేశించారు. విద్యుత్, టెలికాం, తాగునీటి ... Read More
మీరు మారారా ..అధికారుల తీరు పై ముఖ్యమంత్రి ఆగ్రహం …
శాఖాధిపతులే అలసత్వంగా వ్యవహరిస్తే ఎలా?.. మెరుగైన వ్యవస్థను తీసుకురావాలి టిమ్స్ పనులపై గతంలో చెప్పిన వివరాలే మళ్లీ చెప్తారా?.. క్షేత్రస్థాయిలో ఒక్కసారైనా తిరిగారా? పలు శాఖలపై సమీక్షల్లో అధికారుల మీద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ... Read More
బస్సు దగ్ధం.. వి కావేరి ట్రావెల్స్ సంచలన నిర్ణయం
హైదరాబాద్, అక్టోబర్ 24 (గోల్కొండ ) : కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధం కావడంతో.. 20 మందికిపైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా ... Read More
జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలుపు పక్క …మంత్రి పొన్నం ప్రభాకర్..
ప్రభుత్వ పథకాలు ఇంటి ఇంటికి తీసుకెళ్లాలి .. ఓటింగ్ శాతం పెంచి డివిజన్లో అత్యధిక మెజారిటీ తేవాలి బూత్ ఇంచార్జ్ లకు దిశా నిర్దేశం ... హైదరాబాద్ అక్టోబరు 22 (గోల్కొండ ): జూబ్లీహిల్స్ ... Read More
రాష్ట్రపతికి తప్పిన ప్రమాదం.
తిరువనంతపురం, అక్టోబర్ 22 (గోల్కొండ ) : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రమాదం తప్పింది. బుధవారం ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కేరళలో కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో ల్యాండింగ్ అయింది. ఆ సమయంలో ఈ ... Read More
భారీగా పతనమైన బంగారం ధర.. హైదరాబాద్లో ఎంతంటే..
పసిడి ప్రియులకు గుడ్న్యూస్. రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్న బంగారం బుధవారం భారీ తగ్గుదలను నమోదు చేసింది. హైదరాబాద్లో బులియన్ మార్కెట్లో 24 క్యారెటర్ల పది గ్రాముల బంగారం ధర బుధవారం ... Read More


