Category: తాజా వార్తలు
ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన.. సీఎం
హైదరాబాద్, ఆగస్టు 15 (గోల్కొండ ) : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రాజ్ భవన్లో గురువారం ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు ... Read More
ఘనంగా వొడితల ప్రణవ్ జన్మదిన వేడుకలు…
నియోజకవర్గ వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అభిమానులు. కరీంనగర్ ఆగస్టు 15 (గోల్కొండ ):హుజురాబాద్ నియోజిక వర్గ ఇంచార్జ్ ప్రజా సంక్షేమం ఆకాంక్షించి రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ సమయంలో,ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ... Read More
స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి … రామగుండం సీపీ అంబర్ కిషోర్
గోదావరిఖని ఆగస్టు 15 (గోల్కొండ ) రామగుండం కమిషనరేట్ కార్యాలయం లో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా మహనీయుల ... Read More
మంచిర్యాల లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
మంచిర్యాలఆగస్టు 15 ( గోల్కొండ) మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం ప్రాంగణంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ... Read More
కృష్ణా గోదావరిలో తెలంగాణ వాటా తేల్చాలి….మంత్రి శ్రీధర్ బాబు
యూరియా కొరతకు కేంద్రమే కారణం... కరీంనగర్ ఆగస్టు 15 (గోల్కొండ ప్రతినిధి ) కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు 79 వ స్వాతంత్య్ర ... Read More
సామాజికంగా, ఆర్థికంగా తెలంగాణ బలపడాలి: సీఎం రేవంత్
దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ కృష్ణా, గోదావరి నదుల్లో నీటివాటా హక్కుపై రాజీలేదు హైదరాబాద్ ఆగస్టు 15 (గోల్కొండ ): స్వాతంత్ర్య పోరాటంతో ప్రపంచానికి సరికొత్త మార్గం చూపించామని అహింసా ... Read More
ప్రజయ్ నివాస్ లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
సీనియర్ సిటిజన్లు ,పారిశుధ్య కార్మికులకు సన్మానం హైదరాబాద్ సిటీ ఆగస్టు 15 (గోల్కొండ ): ఎల్బీ నగర్ నియోజిక వర్గం కొత్తపేట డివిజన్ మోహన్ నగర్ ప్రజయ్ నివాస్ ఫేజ్ 2లో శుక్రవారం 79 ... Read More
ఆపరేషన్ సిందూర్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన జవాన్లకు సెల్యూట్….జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
ఢిల్లీ : దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. మరి కాసేపట్లో ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు . అంతకుముందు త్రివిధ దళాల నుంచి ... Read More
రక్షణ రంగంలో ఆత్మనిర్భర భారత్కు ఆపరేషన్ సింధూర్ ఒక ప్రతీక…రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ, ఆగస్టు 14 (గోల్కొండ ): రక్షణ రంగంలో ఆత్మనిర్భర భారత్కు ఆపరేషన్ సింధూర్ ఒక ప్రతీక అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శుక్రవారం 79వ భారత స్వాతంత్ర దినోత్సవం. ఈ ... Read More
ఆటో బోల్తా విద్యార్ధి మృతి …
కరీంనగర్ ఆగస్టు 14 (గోల్కొండ ప్రతినిధి ): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల ఆటో బోల్తా పడింది. ఈ సంఘటనలో మన్నెంపల్లి కి చెందిన నాంపల్లి హర్షవర్ధన్ ... Read More


