Category: తాజా వార్తలు
మత్తడి దాటలేక పెళ్ళికొడుకు పాట్లు… పెళ్ళికొడుకుని మోసుకెళ్లిన బంధువులు
కరీంనగర్ ఆగస్టు 13 (గోల్కొండ ప్రతినిధి ) కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రం గన్నేరువరం ఊర చెరువు మత్తడి ప్రవాహం ఎక్కువై రాకపోకలు నిలిచిపోవడంతో గన్నేరువరం లో పెళ్లికి చేరుకోవలసిన పెళ్ళికొడుకు వాహనం ... Read More
గ్రామల అభివృద్ది కాంగ్రెస్ తోనే సాధ్యం .ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారయణ
కరీంనగర్ ఆగస్టు 13 (గోల్కొండ ప్రతినిధి ): గ్రామాల అభివృద్ది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మనకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారయణ అన్నారు .కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గొల్లపల్లి లో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతి ... Read More
బీజేపీలో చేరాలనుకునే నాయకులారా జర జాగ్రత్త ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్ ఆగస్టు 13 (గోల్కొండ న్యూస్ నెట్ వర్క్ ) ‘బీజేపీలో చేరాలనుకునే నాయకులారా.. ఒకసారి ఆలోచించుకోండి, జర జాగ్రత్త’అంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియో విడుదల చేశారు. ‘బీజేపీలో చేరిన తరువాత మీ ... Read More
కూలీ సినిమా పై ఉప ముఖ్యమంత్రి ఎక్స్ లో రివ్యూ
హైదరాబాద్ ఆగస్టు 13 (గోల్కొండ న్యూస్ నెట్వర్క్ ): సూపర్ స్టార్ రజినీకాంత్ "కూలీ "సినిమా కోసం అభిమానులతో పాటూ ప్రపంచ సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. మరి కొన్ని గంటల్లో సినిమా థియేటర్లలో సందడి ... Read More
ఈడీ విచారణకు హాజరైన సినీనటి మంచు లక్ష్మి
హైదరాబాద్ ఆగస్టు 13 (గోల్కొండ ప్రతినిధి ) సినీనటి మంచు లక్ష్మి బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విచారణకు రావాలని ఇటీవల ఈడీ సమన్లు జారీ ... Read More
హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ
హైదరాబాద్ ఆగస్టు 13 (గోల్కొండ ప్రతినిధి):భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు బుధవారం కొంపల్లిలో నిర్వహించిన హర్ గర్ తిరంగా ర్యాలీలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ... Read More
దూసుకొచ్చి… దోచుకెళ్లారు ఖజానా జ్యువెలరీ షాప్లో దోపిడీ..
అసిస్టెంట్ మేనేజర్ పై కాల్పులు ఖజానా జ్యువెలరీ షాప్లో దోపిడీ.. హైదరాబాద్ ఆగస్టు 13 ( గోల్కొండ ) హైదరాబాద్ నగరంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖజానా జ్యువెలరీ ... Read More
భారీ వర్షాలతో వరంగల్ జిల్లా అతకుతలం ….
జల దిగ్బంధంలో ఓరుగల్లు నగరం ... హైడ్రను గుర్తుచేసుకుంటున్న నగర ప్రజలు .. వరంగల్ ఆగస్టు 13 (గోల్కొండ ప్రతినిధి ); రాష్ట్రంలోని పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి.గత రెండు రోజులుగా కురిసిన ... Read More
గుక్కెడు నీళ్లకు పుట్టెడు కష్టాలు..
చింతకుంట గిరిజన గ్రామ ప్రజల గొంతు తడిపేదెవరు భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 12 (గోల్కొండ ) ఇంత అధునాతన యుగంలోకూడా త్రాగు నీరు కోసం వాగులు వంకల్లోని సెలిమల పై ఆధార పడుతున్నారు అంటే ... Read More
పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది… మంత్రి నారాలోకేష్
అమరావతి ఆగస్టు 12 (గోల్కొండ ప్రతినిధి )పులివెందులలో 30 ఏళ్ల తరువాత ప్రజలంతా నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు. వైసిపి మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైంది! ... Read More


