Category: తాజా వార్తలు
సామాజికంగా, ఆర్థికంగా తెలంగాణ బలపడాలి: సీఎం రేవంత్
దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ కృష్ణా, గోదావరి నదుల్లో నీటివాటా హక్కుపై రాజీలేదు హైదరాబాద్ ఆగస్టు 15 (గోల్కొండ ): స్వాతంత్ర్య పోరాటంతో ప్రపంచానికి సరికొత్త మార్గం చూపించామని అహింసా ... Read More
ప్రజయ్ నివాస్ లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
సీనియర్ సిటిజన్లు ,పారిశుధ్య కార్మికులకు సన్మానం హైదరాబాద్ సిటీ ఆగస్టు 15 (గోల్కొండ ): ఎల్బీ నగర్ నియోజిక వర్గం కొత్తపేట డివిజన్ మోహన్ నగర్ ప్రజయ్ నివాస్ ఫేజ్ 2లో శుక్రవారం 79 ... Read More
ఆపరేషన్ సిందూర్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన జవాన్లకు సెల్యూట్….జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
ఢిల్లీ : దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. మరి కాసేపట్లో ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు . అంతకుముందు త్రివిధ దళాల నుంచి ... Read More
రక్షణ రంగంలో ఆత్మనిర్భర భారత్కు ఆపరేషన్ సింధూర్ ఒక ప్రతీక…రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ, ఆగస్టు 14 (గోల్కొండ ): రక్షణ రంగంలో ఆత్మనిర్భర భారత్కు ఆపరేషన్ సింధూర్ ఒక ప్రతీక అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శుక్రవారం 79వ భారత స్వాతంత్ర దినోత్సవం. ఈ ... Read More
ఆటో బోల్తా విద్యార్ధి మృతి …
కరీంనగర్ ఆగస్టు 14 (గోల్కొండ ప్రతినిధి ): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల ఆటో బోల్తా పడింది. ఈ సంఘటనలో మన్నెంపల్లి కి చెందిన నాంపల్లి హర్షవర్ధన్ ... Read More
నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు….
సైమా’ బృందం నిర్వహించిన కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవరి కుంపటి వారిదేనన్నారని అన్నారు. జాతీయ అవార్డులకు ఎంపికైన వారిని సత్కరించకపోవడంపై అయన మాట్లాడుతూ ... Read More
శ్రీవారి నవంబర్ కోటా దర్శన టికెట్ల విడుదల….
తిరుమల ఆగస్టు 14 (గోల్కొండ ): తిరుమల శ్రీవారి నవంబర్ నెల దర్శన కోటా విడుదల వివరాలను తితిదే ప్రకటించింది. ఆర్జిత సేవల కోటాను ఈ నెల 18న ఉదయం పది గంటలకు ఆన్లైన్లో ... Read More
పాక్ నేతలు తమ నోటిని అదుపులో ఉంచుకోవాలి ..కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్
ఢిల్లీ ఆగస్టు 14 (గోల్కొండ ) పాక్ నేతలు తమ నోటిని అదుపులో ఉంచుకోవాలని, లేకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ హెచ్చరించారు. 'యుద్ధాన్ని ప్రేరేపించేలా, ... Read More
65 లక్షల మంది పేర్లను వెబ్సైట్లో పెట్టండి.. ఎలక్షన్ కమిషన్కు సుప్రీంకోర్టు ఆదేశం
ఢిల్లీ ఆగస్టు 14 (గోల్కొండ) : బిహార్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఎలక్షన్ కమిషన్ చేస్తున్న హడావిడి తీవ్ర వివాదానికి కారణమవుతోంది. ఎన్నికలు మరో రెండు నెలల్లో ఉన్న తరుణంలో ... Read More
ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి హాజరైన ప్రణవ్..
హుజురాబాద్ నియోజకవర్గంలోనే మొట్ట మొదటి ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం కరీంనగర్ ఆగస్టు 14 (గోల్కొండ ): పదేళ్ల నిరీక్షణ తర్వాత సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం వెళ్లివిరుస్తుందని,కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ... Read More


