Category: తాజా వార్తలు
ఘనంగా మాజీ ప్రధాని వర్ధంతి వేడుకలు… పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్ ఆగస్టు 16 (గోల్కొండ ప్రతినిధి ):కరీంనగర్ జిల్లా కేంద్రం లోని ఎంపీ కార్యాలయంలో మాజీ ప్రధాని వాజ్పాయ్ వర్ధంతి వేడుకలు బీజేపీ నాయకులూ ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి ... Read More
రాష్ట్రపతికి కోర్టు గడువు విధించవచ్చా..? కేంద్రం ఏమందంటే..
ఢిల్లీ ఆగస్టు 16 : శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలంటూ కోర్టులు వారిని నిర్దేశించవచ్చా అనే అంశంపై తమ అభిప్రాయాలు తెలియజేయాలని ఇటీవల సుప్రీం కోర్టు నోటీసులు జారీ ... Read More
ప్రధాని మోదీ అబద్ధాల కోరు….కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్
ఢిల్లీ ఆగస్టు 16 (గోల్కొండ): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సమాచార విభాగం అధినేత జైరామ్ రమేశ్ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ... Read More
మహారాష్ట్రలో భారీ వర్షాలు, ముంబైకి రెడ్ అలర్ట్
ముంబై ఆగస్టు 16 : మహారాష్ట్రలో 6 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రత్నగిరి, రాయ్గడ్, ముంబై సిటీ, సబర్బన్, థానే, పాల్ఘర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ... Read More
పాకిస్థాన్ లో వరదల బీభత్సం 125 మృతి
ఇస్లామాబాద్ ఆగస్టు 15 రుతుపవనాలు పాక్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. పాక్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కుండపోత వర్షాల కారణంగా వరదలు పొటెత్తి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగి పడి మరికొందరు ... Read More
ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన.. సీఎం
హైదరాబాద్, ఆగస్టు 15 (గోల్కొండ ) : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రాజ్ భవన్లో గురువారం ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు ... Read More
ఘనంగా వొడితల ప్రణవ్ జన్మదిన వేడుకలు…
నియోజకవర్గ వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అభిమానులు. కరీంనగర్ ఆగస్టు 15 (గోల్కొండ ):హుజురాబాద్ నియోజిక వర్గ ఇంచార్జ్ ప్రజా సంక్షేమం ఆకాంక్షించి రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ సమయంలో,ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ... Read More
స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి … రామగుండం సీపీ అంబర్ కిషోర్
గోదావరిఖని ఆగస్టు 15 (గోల్కొండ ) రామగుండం కమిషనరేట్ కార్యాలయం లో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా మహనీయుల ... Read More
మంచిర్యాల లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
మంచిర్యాలఆగస్టు 15 ( గోల్కొండ) మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం ప్రాంగణంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ... Read More
కృష్ణా గోదావరిలో తెలంగాణ వాటా తేల్చాలి….మంత్రి శ్రీధర్ బాబు
యూరియా కొరతకు కేంద్రమే కారణం... కరీంనగర్ ఆగస్టు 15 (గోల్కొండ ప్రతినిధి ) కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు 79 వ స్వాతంత్య్ర ... Read More


