Category: తాజా వార్తలు
సామాజిక సంక్షేమ శాఖ పై మంత్రి అడ్లూరి సమీక్షా
హైదరాబాద్ ఆగస్టు 18 (గోల్కొండ ): తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన సోమవారం సచివాలయంలో శాఖపరమైన సమీక్షా సమావేశం నిర్వహించారు . రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ... Read More
రామంతాపూర్లో ఉద్రిక్తత.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య…
హైదరాబాద్ ఆగస్టు 18 (గోల్కొండ ) :రామంతాపూర్ ఘనటలో మృతిచెదిన బాధితులకు ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలను సోమవారం మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు.రామంతాపూర్ ఘటనలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమంటూ.. కాలనీ ... Read More
సుభాష్ చంద్రబోస్ అస్థికలను జపాన్ నుంచి తెప్పించండి.. ప్రభుత్వానికి నేతాజీ కూతురి విజ్ఞప్తి
ఢిల్లీ ఆగస్టు 17 (గోల్కొండ ):నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆస్థికలను భారత్కు రప్పించాలని ఆయన కూతురు అనితా బోస్ భారత ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 18వ తేదీన సుభాష్ చంద్రబోస్ 80వ ... Read More
వివక్షకు తావులేదు..అన్నీ పార్టీలూ సమానమే: ఈసీ
న్యూఢిల్లీ ఆగస్టు 17 (గోల్కొండ ) : ఎన్నికల కమిషన్ ఎలాంటి వివక్షకు తావీయదని, తమకు అన్ని పార్టీలు సమానమేనని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఎన్నికల కమిషన్ తటస్థంగా ఉంటూ ... Read More
మోదీతో భేటీ కానున్న చైనా మంత్రి
న్యూఢిల్లీ ఆగస్టు 17 (గోల్కొండ ) : భారత్లో మూడు రోజుల పర్యటనలో భాగంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి సోమవారం నాడు న్యూఢిల్లీ చేరుకోనున్నారు. తన పర్యటనలో భాగంగా ఈనెల 19న ... Read More
ఆసుపత్రిలో చేరిన నవీన్ పట్నాయక్
భువనేశ్వర్ ఆగస్టు 17 (గోల్కొండ ) : ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ భువనేశ్వర్లోని ఎస్యూఎం అల్టిమేట్ మెడికేర్లో చేరారు. డీహైడ్రేషన్తో బాధపడుతుండటంతో ఆదివారం సాయంత్రం 5.15 గంటలకు ఆయనను ... Read More
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి..
హైదరాబాద్ ఆగస్టు 17 (గోల్కొండ ):జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి అభ్యర్థి తో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మహమూద్ ప్యారడైస్ ... Read More
బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ
పాట్నా, ఆగస్ట్ 17 (గోల్కొండ ) : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కొత్త కుట్ర జరుగుతోందని రాహుల్ ... Read More
రాహుల్కు ఈసీ అల్టిమేటం.. ఏడురోజులు గడువు
న్యూఢిల్లీ ఆగస్టు 17 (గోల్కొండ ) : కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ 'ఓట్ చోరీ' ఆరోపణలపై భారత ఎన్నికల సంఘం సూటిగా స్పందించింది. ఏడు రోజుల్లోగా అఫిడవిట్ సమర్పించాలని, లేదంటే క్షమాపణ ... Read More
మోదీ చాలా ప్రమాదకారి.. : మల్లికార్జున ఖర్గే
పాట్నా ఆగస్టు 17 (గోల్కొండ ): ప్రధాని మోదీని గద్దె దింపేంత వరకూ, బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని తొలగించేంత వరకూ రాజ్యాంగానికి, ప్రజల హక్కులకు ముప్పు ఉంటుందని ఖర్గే అన్నారు. ప్రజల ఓట్లు, ... Read More


