Category: తాజా వార్తలు
హరిణ్యా రెడ్డితో.. రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం! షాక్లో ఫ్యాన్స్
హైదరాబాద్ ఆగస్టు 18 : ఆస్కార్ అవార్డు గ్రహీత, బిగ్ బాస్ తెలుగు విన్నర్, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నాడు. హైదరాబాద్కు చెందిన హరిణ్యా రెడ్డి తో ... Read More
జ్యూరిచ్ డైమండ్ లీగ్ ఫైనల్కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా..
ఢిల్లీ ఆగస్టు 18 :జావెలిన్ త్రోయింగ్లో నీరజ్ చోప్రా మరోసారి వార్తల్లో నిలిచాడు. 2025 డైమండ్ లీగ్ ఫైనల్లో అడుగుపెట్టి మరో ఘనత సాధించాడు. దీంతో మళ్లీ పతకం దక్కించుకునేందుకు నీరజ్ పోటీకి సిద్ధమయ్యారు ... Read More
ఫాక్స్కాన్ బెంగళూరు ప్లాంట్లో ఐఫోన్ 17 ఉత్పత్తి షురూ
న్యూఢిల్లీ ఆగస్టు 18 : తైవాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్కాన్.. యాపిల్ ఐఫోన్స్ అసెంబ్లింగ్ కోసం భారత్లో అతిపెద్ద యూనిట్ను ప్రారంభించింది.తైవాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్కాన్.. యాపిల్ ఐఫోన్స్ అసెంబ్లింగ్ కోసం భారత్లో అతిపెద్ద ... Read More
సూచీలకు భారీ లాభాలు…
ముంబై ..ఆగస్టు 18 : గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని భారీ లాభాలతో ప్రారంభించాయి. జీఎస్టీలో సంస్కరణలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు విషయంలో గుడ్ న్యూస్ వచ్చే ... Read More
కేంద్రమంత్రులు బీజేపీ ఎంపీ లు యూరియా అందించడంలో విఫలం .
హైదరాబాద్ ఆగస్టు 18 (గోల్కొండ ): తెలంగాణకు యూరియా అందించడంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఎంపీ లు విఫలమయ్యారని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు అన్నారు . హైదరాబాద్ లోని అసెంబ్లీ ... Read More
సామాజిక సంక్షేమ శాఖ పై మంత్రి అడ్లూరి సమీక్షా
హైదరాబాద్ ఆగస్టు 18 (గోల్కొండ ): తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన సోమవారం సచివాలయంలో శాఖపరమైన సమీక్షా సమావేశం నిర్వహించారు . రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ... Read More
రామంతాపూర్లో ఉద్రిక్తత.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య…
హైదరాబాద్ ఆగస్టు 18 (గోల్కొండ ) :రామంతాపూర్ ఘనటలో మృతిచెదిన బాధితులకు ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలను సోమవారం మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు.రామంతాపూర్ ఘటనలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమంటూ.. కాలనీ ... Read More
సుభాష్ చంద్రబోస్ అస్థికలను జపాన్ నుంచి తెప్పించండి.. ప్రభుత్వానికి నేతాజీ కూతురి విజ్ఞప్తి
ఢిల్లీ ఆగస్టు 17 (గోల్కొండ ):నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆస్థికలను భారత్కు రప్పించాలని ఆయన కూతురు అనితా బోస్ భారత ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 18వ తేదీన సుభాష్ చంద్రబోస్ 80వ ... Read More
వివక్షకు తావులేదు..అన్నీ పార్టీలూ సమానమే: ఈసీ
న్యూఢిల్లీ ఆగస్టు 17 (గోల్కొండ ) : ఎన్నికల కమిషన్ ఎలాంటి వివక్షకు తావీయదని, తమకు అన్ని పార్టీలు సమానమేనని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఎన్నికల కమిషన్ తటస్థంగా ఉంటూ ... Read More
మోదీతో భేటీ కానున్న చైనా మంత్రి
న్యూఢిల్లీ ఆగస్టు 17 (గోల్కొండ ) : భారత్లో మూడు రోజుల పర్యటనలో భాగంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి సోమవారం నాడు న్యూఢిల్లీ చేరుకోనున్నారు. తన పర్యటనలో భాగంగా ఈనెల 19న ... Read More


