Category: తాజా వార్తలు
బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా , ఆగస్టు 27 (గోల్కొండ ప్రతినిధి):బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి స్వయంగా వినాయకుడిని ప్రతిష్టించి పూజలు ... Read More
శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేశ్ భక్తులకు దర్శనం
ఖైరతాబాద్ బడా గణేశ్ క్యూ లైన్లో గర్భిణి ప్రసవం..హైదరాబాద్ ఆగస్టు 27 (గోల్కొండ ) ఖైరతాబాద్ గణేశ్ 69 అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలు ... Read More
ఎన్నికలు న్యాయంగా జరిగితే, బీహార్లో ఎన్డీఏ ఓడిపోతుంది: ఓటర్ అధికార్ యాత్రలో స్టాలిన్
ఓటరు అధికార్ యాత్ర'లో పాల్గొన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పాట్నా ఆగస్టు 27 (గోల్కొండ ): తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇండియా కూటమి తరపున బీహార్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బిజెపి ... Read More
భారీ వర్షాలు.. సీఎం కీలక ఆదేశాలు..
హైదరాబాద్, ఆగస్టు 27 (గోల్కొండ ): రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. భారీ వర్షాలపై తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో ... Read More
ప్రజాప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ ఫలాలు…ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన... పెద్దపల్లి ఆగస్టు 27 (గోల్కొండ ): పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని శివపల్లి గ్రామంలో బుధవారం రోజున సి.సి రోడ్డు, పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం కోసం ₹30 ... Read More
ఫిజి ప్రధాని రబుకాతో మోదీ చర్చలు..
న్యూఢిల్లీ: ఆగస్టు 25 (గోల్కొండ ):ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ఫిజి ప్రధాని సితివేని లిగమమడ రబుకాతో విస్తృత చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు వంటి రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి ... Read More
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓట్ చోరీ నిరహారదీక్షకు సంఘీభావం తెలిపిన ప్రణవ్.
దేశంలో ఓట్ చోరీ జరిగిందనీ రాహుల్ గాంధీ నిరూపించారు. ప్రధాన కూడలిలో ఓటు చోరీ నిరసన ద్వారా ప్రజలకు మరింత అవగాహన. కరీంనగర్ఆ,గస్టు 25 (గోల్కొండ ):కరీంనగర్ పట్టణంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన ... Read More
ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం..
హైదరాబాద్, ఆగస్టు 25 (గోల్కొండ ): తెలంగాణకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రత్యామ్నాయ పదమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో చరిత్ర ఉందన్నారు. తెలంగాణకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రత్యామ్నాయ పదమని ... Read More
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
కరీంనగర్ ఆగస్టు 23 (గోల్కొండ ):కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి చేశారు.పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పట్టుకొని కేషవపట్నం పోలీసులకు అప్పగించారు. వారి ... Read More
చల్లూరులో కేంద్ర బలగాల కవాతు
కరీంనగర్ ఆగస్టు 23( గోల్కొండ ). కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ఆదేశాల మేరకు రానున్న గణేష్ నవరాత్రులు, దుర్గ మాత నవరాత్రులు, ... Read More


