Category: తాజా వార్తలు
ఏసీబీ వలలో చిక్కిన చల్లూరు పంచాయతీ కార్యదర్శి
ఇల్లు పర్మిషన్ ఇంటి నెంబర్ కేటాహించడం కోసం 20 వేయిలు డిమాండు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్న గ్రామస్థులు వీణవంక ఆగస్టు 29 (గోల్కొండ ) కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ... Read More
గణపతి నవరాత్రి ఉత్సవాలకు భారీ బందోబస్తు – డిసిపి భాస్కర్
- పోలీసులకు ప్రజల సహకరించాలి - విద్యుత్ చౌర్యం చేస్తే కేసులు - మండపాల వద్ద చట్ట వ్యతిరేక చర్యలు చేపడితే కఠిన చర్యలు - పాత మంచిర్యాల రామాలయంలో గణపతి ఉత్సవాలను ప్రారంభించిన ... Read More
నదుల అనుసంధానానికి పొరుగు రాష్ట్రాల సమ్మతి అవసరం లేదు..మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
నెల్లూరు ఆగస్టు 28 (గోల్కొండ ):నదుల అనుసంధానానికి పొరుగు రాష్ట్రాల సమ్మతి అవసరం లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక వాక్యాలు చేశారు. గోదావరి, కృష్ణ, పెన్న నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు ... Read More
తుది దశకు బీసీ రిజర్వేషన్ల బిల్లు.
హైదరాబాద్ ఆగస్టు 28 (గోల్కొండ ):స్థానిక సంస్థ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. బీసీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే ... Read More
రాజరాజేశ్వర స్వామి వారి సేవలో రాష్ట్ర ప్రభుత్వ విప్
వేములవాడ ఆగస్టు 27 (గోల్కొండ ) : వినాయక చవితి పర్వదినాన్ని పునస్కరించుకొని వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర ,లక్ష్మీ గణపతి స్వామి వారిని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకుని ... Read More
గణపతికి ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వినాయక చవితి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా గణపతి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు Read More
మూసీ నది అభివృద్ధి ప్రణాళికపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం
హైదరాబాద్ ఆగస్టు 27 (గోల్కొండ ): హైదరాబాద్ నగరం వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ నదీ పరివాహక ప్రాంతం అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు . ... Read More
క్రెడయి చాప్టర్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు మట్టి గణపతులే ముద్దు మంచిర్యాల ఆగస్టు 27 (గోల్కొండ ):మంచిర్యాల పట్టణంలో క్రెడయి చాప్టర్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ బిల్డర్ అసోసియేషన్ చేశారు. ఈ సందర్భంగా క్రెడయి ... Read More
మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేసిన నాయకులు
మంచిర్యాల ఆగస్టు 27 (గోల్కొండ ):మంచిర్యాలలోని ఐబి చౌరస్తాలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు బీసీ వెల్ఫేర్ అధికారి పురుషోత్తం నాయక్, వెంకటేశం, కుమ్మర సంఘం ... Read More
అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ,ఆగస్టు 27 (గోల్కొండ ప్రతినిధి):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం లోని అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను బుధవారం బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి సందర్శించారు . బెల్లంపల్లి పట్టణంలోని ... Read More


