Category: తాజా వార్తలు
హరీష్ రావు, సంతోష్ రావు పై …ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు
హైదరాబాద్ సెప్టెంబర్ 01 (గోల్కొండ ): కాళేశ్వరం కమిషన్ నోటీసుపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఇందులో ఆ ఇద్దరిదే కీలకపాత్ర.. కేసీఆర్ బలిపశువును చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుపై ఎమ్మెల్సీ ... Read More
తెలంగాణ శాసనమండలిలో బీసీ బిల్లుకు ఆమోదం
హైదరాబాద్ సెప్టెంబర్ 01 (గోల్కొండ ): తెలంగాణ శాసనమండలి సోమవారం ప్రారంభమైంది. అయితే సభ ప్రారంభించిన తర్వాత బీఆర్ఎస్ సభ్యుల గందరగోళం నడుమ నాలుగు బిల్లులను మండలి ఆమోదించింది. మొదటగా బీసీ బిల్లుపై చర్చించి ... Read More
గవర్నర్ను కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు.
హైదరాబాద్ సెప్టెంబర్ 01 (గోల్కొండ ): తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం రాజ్ భవన్లో కలిశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్స్ పెంపు బిల్లు ఆమోదం కోసం వినతి పత్రము ... Read More
జాతీయ రాజకీయాల్లో తెలుగు వారంతా ఐక్యంగా ముందుకు రావాలి: సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్ సెప్టెంబర్ 01 (గోల్కొండ ):తెలుగు వాళ్లందరూ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అండగా నిలబడాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. సుదర్శన్ రెడ్డికి తెలుగు ప్రజల మద్దతు అవసరమని తెలిపారు. తెలుగు అస్తిత్వం కాపాడాల్సిన సమయం ... Read More
చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు ప్రధాని మోదీ ఆహ్వానం
బీజింగ్ ఆగస్టు 31 (గోల్కొండ ): చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను భారత్కు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. 2026లో జరుగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి రావాలని జిన్పింగ్ను మన ప్రధాని కోరారు. చైనా ... Read More
పాక్ సరిహద్దు తీవ్రవాదంపై భారత్కు చైనా మద్దతు
న్యూఢిల్లీ ఆగస్టు 31 (గోల్కొండ ): భారత్, చైనా సైతం ఉగ్రవాద బాధిత దేశాలేనని జిన్పింగ్ దృష్టికి మోదీ తీసుకువచ్చారని, దీనిపై చైనా మద్దతు కోరారని విక్రమ్ మిస్రీ తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో భారత్తో ... Read More
మహా గణపతి దర్శనం కోసం తరలివస్తున్న లక్షలాది మంది భక్తులు..
హైదరాబాద్ ఆగస్టు 31 (గోల్కొండ ): ఐదవ రోజు ఆదివారం కావటంతో సాధారణ రోజు కంటే భక్తుల రద్దీ మరింత పెరిగింది. క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహా గణపతి దర్శనానికి ఏకంగా నాలుగు గంటల ... Read More
హరీష్ రావు తప్పు చేశారని కమిషన్ చెప్పింది: ముఖ్యమంత్రి రేవంత్
హైదరాబాద్ ఆగస్టు 31 (గోల్కొండ ): మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అసంపూర్తి సమాచారంతో తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.లక్ష కోట్లు కొల్లగొట్టాలనే ... Read More
అమెరికన్ ఫ్లాగ్ ఫుట్బాల్ నేషనల్ చాంపియన్షిప్ 2025లో కర్ణాటక, ఉత్తరప్రదేశ్ విజేతలు
హైదరాబాద్ ఆగస్టు 31 (గోల్కొండ ):అమెరికన్ ఫ్లాగ్ ఫుట్బాల్ నేషనల్ చాంపియన్షిప్ - 2025 ఆదివారం హైదరాబాద్ జింఖానా గ్రౌండ్స్లో విజయవంతంగా ముగిసింది. ఇందులో పురుషుల విభాగంలో కర్ణాటక, మహిళల విభాగంలో ఉత్తరప్రదేశ్ ఛాంపియన్లుగా ... Read More
జపాన్కు షాక్ ఇచ్చిన భారత్.. సూపర్ ఫోర్స్లో సత్తా చాటేందుకు సిద్ధం
హాకీ ఆసియా కప్లో భారత్ మరోసారి అదరగొట్టింది. జపాన్తో జరిగిన రసవత్తర రెండో మ్యాచ్లో 3-2 తేడాతో గెలిచి వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో సూపర్ ఫోర్స్కు అర్హత సాధించి, ... Read More


