Category: తాజా వార్తలు
పాక్ సరిహద్దు తీవ్రవాదంపై భారత్కు చైనా మద్దతు
న్యూఢిల్లీ ఆగస్టు 31 (గోల్కొండ ): భారత్, చైనా సైతం ఉగ్రవాద బాధిత దేశాలేనని జిన్పింగ్ దృష్టికి మోదీ తీసుకువచ్చారని, దీనిపై చైనా మద్దతు కోరారని విక్రమ్ మిస్రీ తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో భారత్తో ... Read More
మహా గణపతి దర్శనం కోసం తరలివస్తున్న లక్షలాది మంది భక్తులు..
హైదరాబాద్ ఆగస్టు 31 (గోల్కొండ ): ఐదవ రోజు ఆదివారం కావటంతో సాధారణ రోజు కంటే భక్తుల రద్దీ మరింత పెరిగింది. క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహా గణపతి దర్శనానికి ఏకంగా నాలుగు గంటల ... Read More
హరీష్ రావు తప్పు చేశారని కమిషన్ చెప్పింది: ముఖ్యమంత్రి రేవంత్
హైదరాబాద్ ఆగస్టు 31 (గోల్కొండ ): మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అసంపూర్తి సమాచారంతో తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.లక్ష కోట్లు కొల్లగొట్టాలనే ... Read More
అమెరికన్ ఫ్లాగ్ ఫుట్బాల్ నేషనల్ చాంపియన్షిప్ 2025లో కర్ణాటక, ఉత్తరప్రదేశ్ విజేతలు
హైదరాబాద్ ఆగస్టు 31 (గోల్కొండ ):అమెరికన్ ఫ్లాగ్ ఫుట్బాల్ నేషనల్ చాంపియన్షిప్ - 2025 ఆదివారం హైదరాబాద్ జింఖానా గ్రౌండ్స్లో విజయవంతంగా ముగిసింది. ఇందులో పురుషుల విభాగంలో కర్ణాటక, మహిళల విభాగంలో ఉత్తరప్రదేశ్ ఛాంపియన్లుగా ... Read More
జపాన్కు షాక్ ఇచ్చిన భారత్.. సూపర్ ఫోర్స్లో సత్తా చాటేందుకు సిద్ధం
హాకీ ఆసియా కప్లో భారత్ మరోసారి అదరగొట్టింది. జపాన్తో జరిగిన రసవత్తర రెండో మ్యాచ్లో 3-2 తేడాతో గెలిచి వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో సూపర్ ఫోర్స్కు అర్హత సాధించి, ... Read More
శిక్షలు తప్పించుకోడానికి హరీష్ రావు డ్రామాలు.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్ ఆగస్టు 31 (గోల్కొండ ): ప్రధాన ప్రతిపక్షనేత కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ప్రజలను అవమానిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ కూలడానికి తామే కారణమని సభకు వచ్చి కేసీఆర్ ... Read More
మీ కపట నాటకాలు ఆపండి..బిఆర్ఎస్ నేతలపై మంత్రి తుమ్మల ధ్వజం
హైదరాబాద్ ఆగస్టు 30 (గోల్కొండ ):తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు యూరియా కొరతపై చేస్తున్న ఆందోళనలను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఖండించారు. ఇదంతా కపట నాటకమని మండిపడ్డారు. యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వం ... Read More
సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
హైదరాబాద్ ఆగస్టు 30 (గోల్కొండ ): స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్నికల కమిషన్కు తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు లేఖ ... Read More
బీసీ రిజర్వేషన్లపై సంచలన నిర్ణయం…
హైదరాబాద్ ఆగస్టు 30 (గోల్కొండ ): తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల కోటా పరిమితి ఎత్తివేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ ... Read More
యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు
వీణవంక, ఆగస్ట్ 30(గోల్కొండ) మండలంలో రైతులకు యూరియా కోసం తిప్పలు తప్పడం లేదు.శనివారం రోజు మండల కేంద్రం లోని ఓ ప్రయివేటు ఎరువుల దుకాణం వద్ద కు రెండు వందల యూరియా బస్తాలు వచ్చాయనే ... Read More


