Category: తాజా వార్తలు
హుజురాబాద్ లో క్లౌడ్ బరెస్ట్…గంటలో 20 సెంటీమీటర్ల వర్షం
కరీంనగర్ సెప్టెంబరు 11 (గోల్కొండ ): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో క్లౌడ్ బరస్ట్ తో గురువారం రాత్రి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.దింతో పట్టణంతో పాటు పల్లెల్లో రోడ్డు లు పుర్తిగా ... Read More
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. కేంద్ర కమిటీ సభ్యుడు మృతి.
రాయపూర్ సెప్టెంబర్ 11 (గోల్కొండ ): ఛత్తీస్గఢ్లో తాజాగా జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, వరంగల్ జిల్లాకు చెందిన మనోజ్ అలియాస్ మోదెం బాలకృష్ణ మరణించారు. ఆయనపై గతంలో రూ.2 ... Read More
బీసీ రిజర్వేషన్ల బిల్లుపై గందరగోళం.. స్పందించిన రాజ్భవన్
హైదరాబాద్ సెప్టెంబర్ 11 (గోల్కొండ ) :గత కొన్ని గంటలుగా.. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయ్యిందని.. సోషల్ మీడియాలో, ప్రముఖ టీవీ ఛానల్స్లో ప్రచారం అయ్యింది.తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ... Read More
ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ విజయం…
ఢిల్లీ సెప్టెంబర్ 10 (గోల్కొండ ): ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల ఆధిక్యంతో గెలిచి.. భారతదేశ ... Read More
మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి
హైదరాబాద్ సెప్టెంబర్ 09 (గోల్కొండ ): మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి ఆలియాజ్ దేవ్ జీ నియమితులయ్యారు.నంబాల కేశవ్ మరణంతో కేంద్ర కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది .అయన స్థానంలో తిరుపతి ... Read More
మరాఠాలకు సెప్టెంబర్ 17 నుంచి ‘కున్బీ’ కులధృవీకరణ పత్రాలు..
ముంబై సెప్టెంబర్ 09 (గోల్కొండ ): మరాఠా రిజర్వేషన్ల కోటా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న మనోజ్ జరంగే డిమాండ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం తలవంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు కానుకగా.. సెప్టెంబర్ 17 నుంచి ... Read More
ఏసీబీ కి పట్టుబడిన టౌన్ ప్లానింగ్ అధికారిని
హైదరాబాద్ సెప్టెంబర్ 09 (గోల్కొండ ):ఏసీబీ అధికారులు వరుస దాడులు చేసి రోజు లాంచ గొండులను పట్టుకుంటున్న అధికారుల తీరు మారడం లేదు .హైదరాబాద్ శివారులోని నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారిని ... Read More
నేపాల్ ప్రధాని ఓలి రాజీనామా….నేపాల్ పార్లమెంట్ భవనానికి నిప్పు
ఖాట్మండ్ సెప్టెంబర్ 09 (గోల్కొండ ): సైన్యం సూచనతో నేపాల్ ప్రధాని కే పీ శర్మ ఓలి ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. కొంచెం సేపటి క్రితమే ఆయన తన రాజీనామా సమర్పించారు. నేపాల్లో ... Read More
ఉపరాష్ట్రపతి గా తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి గెలవాలి ..జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్ సెప్టెంబర్ 09 (గోల్కొండ ): ఉపరాష్ట్రపతి ఎన్నికపై జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి గెలవాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి పదవికి సుదర్శన్ రెడ్డి ... Read More
ధోనీ నన్ను ఊసరవెల్లిలా మార్చేశాడు.. తన కెరీర్పై దినేష్ కార్తీక్ ఏమన్నాడంటే.
టీమిండియా దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ తనను ఊసరవెల్లిగా మార్చేశాడని మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. ధోని కంటే మూడు నెలల ముందు 2004లో కార్తీక్ భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ... Read More


