Category: తాజా వార్తలు
భారత్ రివెంజ్.. పాక్పై ఘన విజయం
పాక్పై భారత్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. 127 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన భారత్ ఏడు వికెట్ల తేడాతో సునాయాస విజయం సొంతం చేసుకుంది. 47 పరుగులతో సూర్యకుమార్ టాప్ స్కోరర్గా నిలిచాడు.ఆసియా కప్లో ... Read More
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్ష.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ సెప్టెంబర్ 14 (గోల్కొండ ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపై ప్రభావం చూపిస్తోందని పార్టీ అగ్రనేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ... Read More
కుమారులు గొప్ప స్థాయికి చేరుకోవడంతో పొన్నం సత్తయ్య గౌడ్ జీవితం సార్థకమైందని …మంత్రులు జూపల్లి, తుమ్మల
అంపశయ్య నవీన్, అంతడుపల రమాదేవి లకు పొన్నం సత్తయ్య జీవన సాపల్య పురస్కారం హైదరాబాద్ సెప్టెంబరు 13 (గోల్కొండ ):కుమారులు గొప్ప స్థాయికి చేరుకోవడంతో పొన్నం సత్తయ్య గౌడ్ జీవితం సార్థకమైందని మంత్రులు జుపల్లి ... Read More
అభివృద్ధికి శాంతి కీలకమని, మీ పిల్లల అభివృద్ధి కోసం శాంతి మార్గంలో పయనించాలి..నరేంద్ర మోదీ….
ఇంపాల్ సెప్టెంబర్ 13 (గోల్కొండ ): భారతదేశ ప్రగతికి మణిపూర్ కీలక స్తంభమని, ధైర్యవంతులు, దృఢసంకల్పానికి ప్రతీక ఈనేల అని అభివృద్ధికి శాంతి కీలకమని, మీ పిల్లల అభివృద్ధి కోసం శాంతి మార్గంలో పయనించాలని ... Read More
బైరబీ-సైరాంగ్ రైల్వే లైన్ను జాతికి అంకితం చేసిన ప్రధాని
ఐజ్వాల్ సెప్టెంబర్ 13 (గోల్కొండ ): మిజోరం రాజధాని ఐజ్వాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా ఐజ్వాల్ను భారత రైల్వే నెట్వర్క్తో మొదటిసారిగా కలుపుతూ చేపట్టిన బైరబీ-సైరాంగ్ కొత్త రైల్వే లైన్ను ... Read More
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి ప్రమాణ స్వీకారం
ఖట్మండు, సెప్టెంబర్ 12 (గోల్కొండ ):నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి శుక్రవారం రాత్రి ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్ష భవనం శీతల్ నివాస్లో అధ్యక్షుడు రాంచంద్ర పాడెల్ ఆమె ... Read More
ఆసియా కప్లో భారత్-పాక్ మ్యాచ్.. ఇంకా అమ్ముడుపోని టిక్కెట్లు
దుబాయ్ సెప్టెంబర్ 12 (గోల్కొండ ): భారత్, పాక్ మధ్య పోరు అంటే క్రికెట్ అభిమానుల్లో ఉండే క్రేజే వేరు. కానీ ఇదంతా గతం. పహల్గాం దాడి తరువాత జనాల్లో పాక్పై వ్యతిరేకత పెరిగింది. ... Read More
తెలంగాణాలో ఘనంగా బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభం
వీణవంక,సెప్టెంబర్ 12(గోల్కొండ):తెలంగాణా వ్యాప్తంగా మొదలైన బొడ్డెమ్మ పండుగ వేడుకలు.కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామంలోని హరిహర క్షేత్రం దేవస్థానం మహిళా భక్త మండలి ఆధ్వర్యంలో మహిళలు శుక్రవారం రోజు 'బొడ్డెమ్మ పండుగ' ... Read More
వసూళ్లకు పాల్పడే చరిత్ర కౌశిక్ రెడ్డిది-వొడితల ప్రణవ్
బీఆర్ఎస్ ది స్కాం ల ప్రభుత్వం అయితే,కాంగ్రెస్ ది ప్రజా ప్రభుత్వం కౌశిక్ రెడ్డి స్థాయికి మించి మాట్లాడుతున్నాడు. బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలు దొందు దొందే.. కరీంనగర్ సెప్టెంబర్ 12 (గోల్కొండ ):వసూళ్లకు పాల్పడే చరిత్ర ... Read More
హుజూరాబాద్ లో వర్షం బీభత్సం .ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం… ప్రణవ్
నీట మునిగిన పట్టణలోని కాలనీలు వర్షం నీరుతో నీటమునిగిన మొబైల్ షాప్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని గాంధీనగర్ లోని వరద ప్రభావిత ప్రాంతాలను హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ ... Read More


