Category: తాజా వార్తలు
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు..
తెలంగాణ బతుకమ్మ వేడుకకు 2 గిన్నిస్ రికార్డులు దక్కాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి బతుకమ్మ వేడుక నమోదైంది. పది వేల మంది మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ.. పాటలు పాడుతుండగా గిన్నిస్ బుక్ ... Read More
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..
హైదరాబాద్ సెప్టెంబర్ 29 (గోల్కొండ ): స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ... Read More
భారత్ శ్రీలంక పై సూపర్ విక్టరీ ..
సూపర్ ఓవర్లో శ్రీలంక ఓటమి.. దుబాయ్: ఆసియాకప్ సూపర్-4లో నామమాత్రపు మ్యాచే అయినా భారత్-శ్రీలంక మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. అయితే 203 పరుగుల ఛేదనలో లంక ఓపెనర్ నిస్సాంక (58 బంతుల్లో 7 ఫోర్లు, ... Read More
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
42 శాతం అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు సీట్లు, పదవుల్లో వర్తింపజేస్తున్నట్లు వెల్లడి ఎన్నికలకు లైన్క్లియర్.. సోమవారం షెడ్యూల్! తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. తరువాత 2 దశల్లో గ్రామపంచాయతీలకు నేడు తేలనున్న స్థానాల ... Read More
మద్యం దుకాణాలకు..నేటి నుంచే దరఖాస్తులు..
హైదరాబాద్ సెప్టెంబర్ 26 (గోల్కొండ ): నోటిఫికేషన్ విడుదల.. అక్టోబరు 18 వరకు దరఖాస్తులు ఫీజు రూ.3 లక్షలకు పెంపు.. 23న లాటరీతో కేటాయింపు 2025 డిసెంబరు 1 - 2027 నవంబరు ... Read More
గ్రూప్-1 తుది జాబితా విడుదల…
45 మంది డిప్యూటీ కలెక్టర్లు, 115 డీఎస్పీలు సహా.. 562 మందితో జాబితా విడుదల చేసిన టీజీపీఎస్సీ హైకోర్టు తీర్పుతో అర్ధరాత్రి వెల్లడించిన కమిషన్ హైదరాబాద్ సెప్టెంబర్ 25 (గోల్కొండ ): గ్రూప్-1 పరీక్షల ... Read More
ఆసియా కప్ ఫైనల్లో భారత్..
దుబాయ్: వరుస విజయాలతో జోరు మీదున్న భారత్.. ఆసియా కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. అభిషేక్ శర్మ (37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 75) ధనాధన్ అర్ధ శతకంతోపాటు బౌలర్లు రాణించడంతో.. బుధవారం ... Read More
పహల్గాం ఉగ్రదాడికి సహకరించిన వ్యక్తి అరెస్టు..
న్యూఢిల్లీ (గోల్కొండ ):పహల్గాం ఉగ్రదాడి కి సహకరించిన వ్యక్తిని జమ్మూకశ్మీర్ పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఏప్రిల్ 22న పహల్గాం సమీపంలోని బైసరాన్ వ్యాలీలో 26మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులకు ... Read More
దండకారణ్యానికి భారీగా బలగాలు…
ఇంటర్నెట్ డెస్క్ (గోల్కొండ ): మధ్యభారతంలో మావోయిస్టుల అంతమే లక్ష్యంగా విరుచుకుపడుతున్న కేంద్ర బలగాలు నిర్ణయాత్మక దాడులకు సిద్ధమవుతున్నాయి. నక్సల్స్ కదలికలు ఉన్న ఛత్తీ్సగఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్రలకు మరిన్ని బలగాలను పంపించాలని కేంద్ర ... Read More
పాకిస్థాన్ ను చిత్తూ చేసిన భారత్ ..
దుబాయ్ :ఆసియాకప్ గ్రూప్ మ్యాచ్లోనే కాదు.. సూపర్-4లోనూ భారత జట్టు పాకిస్థాన్ను చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్లో దాయాది కాస్త పోటీనివ్వగలిగింది. ఫీల్డింగ్లో రెండు క్యాచ్లు వదిలేసిన ఓపెనర్ అభిషేక్ శర్మ ... Read More


