Category: అంతర్జాతీయం
పాక్ సరిహద్దు తీవ్రవాదంపై భారత్కు చైనా మద్దతు
న్యూఢిల్లీ ఆగస్టు 31 (గోల్కొండ ): భారత్, చైనా సైతం ఉగ్రవాద బాధిత దేశాలేనని జిన్పింగ్ దృష్టికి మోదీ తీసుకువచ్చారని, దీనిపై చైనా మద్దతు కోరారని విక్రమ్ మిస్రీ తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో భారత్తో ... Read More
జపాన్కు షాక్ ఇచ్చిన భారత్.. సూపర్ ఫోర్స్లో సత్తా చాటేందుకు సిద్ధం
హాకీ ఆసియా కప్లో భారత్ మరోసారి అదరగొట్టింది. జపాన్తో జరిగిన రసవత్తర రెండో మ్యాచ్లో 3-2 తేడాతో గెలిచి వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో సూపర్ ఫోర్స్కు అర్హత సాధించి, ... Read More
ఫిజి ప్రధాని రబుకాతో మోదీ చర్చలు..
న్యూఢిల్లీ: ఆగస్టు 25 (గోల్కొండ ):ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ఫిజి ప్రధాని సితివేని లిగమమడ రబుకాతో విస్తృత చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు వంటి రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి ... Read More
మోదీతో భేటీ కానున్న చైనా మంత్రి
న్యూఢిల్లీ ఆగస్టు 17 (గోల్కొండ ) : భారత్లో మూడు రోజుల పర్యటనలో భాగంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి సోమవారం నాడు న్యూఢిల్లీ చేరుకోనున్నారు. తన పర్యటనలో భాగంగా ఈనెల 19న ... Read More
ఆపరేషన్ సిందూర్ లో 13 మంది సైనికులు హతం ..
న్యూఢిల్లీ, ఆగస్టు 17: ఆపరేషన్ సిందూర్ వల్ల 13 మంది సైనిక అధికారులు సహా మొత్తం 50కిపైగా ప్రాణాలను కోల్పోయినట్టు పాకిస్థాన్ ఎట్టకేలకు అంగీకరించింది. పాక్ అధికార వర్గాలు శనివారం ఒక ఆంగ్ల టీవీ ... Read More
పాకిస్థాన్ లో వరదల బీభత్సం 125 మృతి
ఇస్లామాబాద్ ఆగస్టు 15 రుతుపవనాలు పాక్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. పాక్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కుండపోత వర్షాల కారణంగా వరదలు పొటెత్తి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగి పడి మరికొందరు ... Read More
పాక్ నేతలు తమ నోటిని అదుపులో ఉంచుకోవాలి ..కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్
ఢిల్లీ ఆగస్టు 14 (గోల్కొండ ) పాక్ నేతలు తమ నోటిని అదుపులో ఉంచుకోవాలని, లేకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ హెచ్చరించారు. 'యుద్ధాన్ని ప్రేరేపించేలా, ... Read More
ట్రంప్ టారిఫ్లు .. వచ్చే నెల అమెరికాకు మోదీ!
ఢిల్లీ ఆగస్టు 13 (గోల్కొండ ):భారత దేశంపై అమెరికా టారిఫ్ల భారం వేస్తున్న వేళ ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో మోదీ అమెరికాకు వెళ్లేందుకు సిద్దమైనట్లు సమాచారం.అమెరికా పర్యటనలో ... Read More
ఉక్రెయిన్ అధ్యక్షుడు తో ఫోనులో మాట్లాడిన నరేంద్ర మోడీ
ఢిల్లీ ఆగస్టు 11 (గోల్కొండ ప్రతినిధి) : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తో ఫోన్లో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం మాట్లాడారు. ఉక్రెయిన్ తాజా పరిణామాలను ప్రధాని మోదీకి వివరించిన జెలెన్ స్కీ శాంతిస్థాపనకు ... Read More


