Author: Golkonda Telugu Daily
బీహార్ తొలి దశ ఎన్నికలు ముగిసాయి ..
పాట్నా నవంబరు 06 (గోల్కొండ ):దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బీహార్ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 5 గంటల సమయం వరకు 60.13 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ... Read More
భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల హతం..
రాయిపూర్ నవంబరు 05 (గోల్కొండ ): ఛత్తీస్గఢ్ - తెలంగాణ సరిహద్దు బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది. ... Read More
హరిహర క్షేత్రం లో కార్తీక దీపోత్సవం
వీణవంక,నవంబర్ 05(గోల్కొండ): కార్తీక మాసం పురస్కరించుకొని మండలం లోని మామిడాలపల్లి వీణవంక, చల్లూర్ లతో పాటు పలు ఆలయాలలో తెల్లవారు జాము నుండే ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి,దీపాలు వెలిగించారు.నర్సింగాపూర్ గ్రామం లోని హరిహర ... Read More
జగ్గాసాగర్ లో ఘనంగా కార్తీక దీపోత్సవం కార్యక్రమం…
11వేల దీపాలను వెలిగించిన మహిళలు మెట్ పల్లి, నవంబర్ 3 (గోల్కొండ): మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో సోమవారం సాయంత్రం స్థానిక శ్రీ సీతారామాంజనేయ దేవాలయంలో కార్తీక మాస దీపోత్సవం ను ఘనంగా ... Read More
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు…
హైదరాబాద్ నవంబరు 03 (గోల్కొండ ): తెలంగాణ రాష్ట్రంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని ... ప్రమాదాలు జరుగకుండా రవాణా శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. సోమవారం రవాణా ... Read More
మేము మళ్లీ అధికారంలోకి వస్తున్నాం.. లాలూ ధీమా..
పాట్నా నవంబరు 03 (గోల్కొండ ) : బిహార్లో 'మహాగఠ్బంధన్' అధికారంలోకి రాబోతోందని రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ధీమా వ్యక్తం చేసారు. తన కుమారుడు తేజస్వి ... Read More
ట్రంప్ ఎప్పుడేమి చేస్తారో ఆయనకు కూడా తెలియకపోవచ్చు.. ఆర్మీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
భోపాల్ నవంబరు 02 (గోల్కొండ ): భవిష్యత్తులో ఎదురయ్యే అనిశ్చితులు, భద్రతా సవాళ్ల పట్ల సైన్యం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. ప్రస్తుతం ప్రపంచం అనేక సవాళ్లను ... Read More
ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి..
జైపూర్ నవంబరు 02 (గోల్కొండ ): రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు రోడ్డు పక్క ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టడంతో 18 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా ... Read More
ఎమ్మెల్యే మాధవరం అక్రమాలు త్వరలో బయటపెడతా? : పీఏసీ చైర్మన్ అరికేపూడి
హైదరాబాద్, నవంబర్ 02 (గోల్కొండ ) : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అక్రమాలను త్వరలోనే బయటపెడతానని పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ తెలిపారు. 2009 నుంచి ఇద్దరి ఆస్తులపై సిట్టింగ్ జడ్జి లేదా ... Read More
రాజకీయాలకు సంబంధం లేకుండా కల్వల ప్రాజెక్టు నిర్మించాలి..జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
గత ప్రభుత్వం లో 70కోట్లు జీవో విడుదల 6వేల ఎకరాలు సాగుకు కల్వల నీరు... కరీంనగర్, అక్టోబర్ 31(గోల్కొండ): రాజకీయాలకు సంబంధం లేకుండా రైతుల బాగు కోసం మత్తడి పనులను తొందరగా బాగు చేయాలని ... Read More


