Author: Golkonda Telugu Daily
ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం..
హైదరాబాద్, ఆగస్టు 25 (గోల్కొండ ): తెలంగాణకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రత్యామ్నాయ పదమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో చరిత్ర ఉందన్నారు. తెలంగాణకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రత్యామ్నాయ పదమని ... Read More
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
కరీంనగర్ ఆగస్టు 23 (గోల్కొండ ):కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి చేశారు.పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పట్టుకొని కేషవపట్నం పోలీసులకు అప్పగించారు. వారి ... Read More
చల్లూరులో కేంద్ర బలగాల కవాతు
కరీంనగర్ ఆగస్టు 23( గోల్కొండ ). కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ఆదేశాల మేరకు రానున్న గణేష్ నవరాత్రులు, దుర్గ మాత నవరాత్రులు, ... Read More
అర్చకులు, ఈవోలకు పదొన్నతులు..మంత్రి కృషితో పరిష్కారం
అర్చకులు మెడికల్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ హైదరాబాద్ ఆగస్టు 23 (గోల్కొండ ): దేవాదాయ శాఖలో ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఆలయాల అర్చకులు, ఈవోలకు మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవతో దేవాదాయ శాఖ ... Read More
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు
కరీంనగర్ ఆగస్టు 22 (గోల్కొండ ): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజక వర్గంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.జమ్మికుంట మండల పరిధిలోని తనుగుల,బిజిగిరి షరీఫ్ గ్రామాల ... Read More
డాక్టరేట్ పట్టా సాధించిన అయేషా నాజ్
హైదరాబాద్ సిటీ ఆగస్టు 22 (గోల్కొండ ); ఉస్మానియా యూనివర్సిటీ 84 వ స్నాతకోత్సవంలో వనస్థలీపురానికి చెందిన అయేషా నాజ్ డాక్టరేట్ పట్టా సాధించారు.యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ,యూనివర్సిటీ వైస్ ... Read More
బాలిక హత్య.. వెలుగులోకి సంచలన విషయాలు.
హైదరాబాద్ ఆగస్టు 22 (గోల్కొండ ): కూకట్పల్లిలో బాలిక(11 ) హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలిక హత్య చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించిన వివరాలను గురువారం నాడు పోలీసులు మీడియాకు ... Read More
చర్చలు ఫలించాయి.. షూటింగులు షురూ
టాలీవుడ్లో 18 రోజులుగా షూటింగులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతలు, ఫెడరేషన్ మధ్య జరుగుతున్న వివాదానికి తెర పడింది. గురువారం జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. గురువారం జరిగిన చర్చలు సఫలం ... Read More
బీఆర్ఎస్ పార్టీలో అధిపత్యం కోసం అంతర్గత పోరు తారా స్థాయికి….
హైదరాబాద్ ఆగస్టు 21 (గోల్కొండ ): బీఆర్ఎస్ పార్టీలో అధిపత్యం కోసం జరుగుతున్న అంతర్గత పోరు తారా స్థాయికి చేరుకొంది. ఇంకా చెప్పాలంటే.. బీఆర్ఎస్ పార్టీ అధినేత కుమారుడు కేటీఆర్కు కుమార్తె కల్వకుంట్ల కవిత ... Read More
తిరుమల శ్రీవారి సన్నిధిలో.. నాగచైతన్య, శోభిత దంపతులు
తిరుమల ఆగస్టు 21: గురువారం ఉదయం హీరో నాగచైతన్య తన శ్రీమతి శోభితతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.తిరుమల శ్రీవారి దర్శనానికి సినీ ప్రముఖులు తరచూ దర్శించుకోవడం తెలిసిన విషయమే. తాజాగా ... Read More


