Author: Golkonda Telugu Daily
బాలిక హత్య.. వెలుగులోకి సంచలన విషయాలు.
హైదరాబాద్ ఆగస్టు 22 (గోల్కొండ ): కూకట్పల్లిలో బాలిక(11 ) హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలిక హత్య చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించిన వివరాలను గురువారం నాడు పోలీసులు మీడియాకు ... Read More
చర్చలు ఫలించాయి.. షూటింగులు షురూ
టాలీవుడ్లో 18 రోజులుగా షూటింగులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతలు, ఫెడరేషన్ మధ్య జరుగుతున్న వివాదానికి తెర పడింది. గురువారం జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. గురువారం జరిగిన చర్చలు సఫలం ... Read More
బీఆర్ఎస్ పార్టీలో అధిపత్యం కోసం అంతర్గత పోరు తారా స్థాయికి….
హైదరాబాద్ ఆగస్టు 21 (గోల్కొండ ): బీఆర్ఎస్ పార్టీలో అధిపత్యం కోసం జరుగుతున్న అంతర్గత పోరు తారా స్థాయికి చేరుకొంది. ఇంకా చెప్పాలంటే.. బీఆర్ఎస్ పార్టీ అధినేత కుమారుడు కేటీఆర్కు కుమార్తె కల్వకుంట్ల కవిత ... Read More
తిరుమల శ్రీవారి సన్నిధిలో.. నాగచైతన్య, శోభిత దంపతులు
తిరుమల ఆగస్టు 21: గురువారం ఉదయం హీరో నాగచైతన్య తన శ్రీమతి శోభితతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.తిరుమల శ్రీవారి దర్శనానికి సినీ ప్రముఖులు తరచూ దర్శించుకోవడం తెలిసిన విషయమే. తాజాగా ... Read More
చెల్లెలు కవితకు మరోసారి షాక్ ఇచ్చిన అన్న కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 20 (గోల్కొండ : చెల్లెలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆమె అన్నయ్య, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి షాక్ ఇచ్చారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో ... Read More
సాయంత్రం చూపరులను ఆకట్టుకున్న గుడిగోపురం
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగపూర్ ఉమ మహేశ్వర ఆలయం సాయంత్రం సంధ్యా వేలలో గోపురం వెనుక నీలిరంగుగా మారి భక్తులను చూపరులను ఆకట్టుకుంది . Read More
రక్త దాన శిబిరంలో పాల్గొన్న విజన్ ఇన్ఫ్రా ఎండీ కవిత
హైదరాబాద్ సిటి ఆగస్టు 20 (గోల్కొండ ): రక్త దాతలందరు మరొ ప్రాణానికి ప్రాణ దాతలవుతారని విజన్ ఇన్ఫ్రా ఎండీ చనగాని కవిత అన్నారు .బుధవారం బంజారాహిల్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో చిరంజీవి ... Read More
ఆలయానికి విల్ చైర్స్ పంపిణీ
యాదాద్రి భువనగిరి ఆగస్టు 20 (గోల్కొండ ): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వైకుంఠ ద్వారం వద్ద ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య బుధవారం ... Read More
పేదలకు పథకాలు ఫలాలూ అందాలి…జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యం .. హైదరాబాద్ ఆగస్టు 20 (గోల్కొండ ):పేదలకు పథకాలు ఫలాలూ అందాలని అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. హైదరాబాద్లోని తాజ్ ... Read More
ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి
న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని ఇండియా కూటమి ఖరారు చేసింది. తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్రెడ్డి పేరును ఇండియా కూటమి మంగళవారం ఖరారు చేసింది. జస్టిస్ ... Read More


