Author: Golkonda Telugu Daily
యువత విద్యతో పాటు రాజకీయాల్లోనూ రాణించాలి – MP గడ్డం వంశీ
మంచిర్యాల, యంగ్ ఇండియన్స్ పార్లమెంట్ 2.0 రీజినల్ రౌండ్ కి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని, రాబోయే రోజుల్లో యువత ఉన్నత విద్యతో పాటు రాజకీయాల్లోనూ రాణించాలి అన్నారు. హైదరాబాద్ యూసుఫ్గూడలో ... Read More
సీఎం సహాయానిదికి 50లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన బాలకృష్ణ
జిల్లా అభిమాన సంఘం కృతజ్ఞతలు మంచిర్యాల, అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు 50లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన నందమూరి బాలకృష్ణకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అభిమాన సంఘం కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు చలనచిత్రం ... Read More
తెలంగాణ శాసనమండలిలో బీసీ బిల్లుకు ఆమోదం
హైదరాబాద్ సెప్టెంబర్ 01 (గోల్కొండ ): తెలంగాణ శాసనమండలి సోమవారం ప్రారంభమైంది. అయితే సభ ప్రారంభించిన తర్వాత బీఆర్ఎస్ సభ్యుల గందరగోళం నడుమ నాలుగు బిల్లులను మండలి ఆమోదించింది. మొదటగా బీసీ బిల్లుపై చర్చించి ... Read More
గవర్నర్ను కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు.
హైదరాబాద్ సెప్టెంబర్ 01 (గోల్కొండ ): తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం రాజ్ భవన్లో కలిశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్స్ పెంపు బిల్లు ఆమోదం కోసం వినతి పత్రము ... Read More
జాతీయ రాజకీయాల్లో తెలుగు వారంతా ఐక్యంగా ముందుకు రావాలి: సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్ సెప్టెంబర్ 01 (గోల్కొండ ):తెలుగు వాళ్లందరూ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అండగా నిలబడాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. సుదర్శన్ రెడ్డికి తెలుగు ప్రజల మద్దతు అవసరమని తెలిపారు. తెలుగు అస్తిత్వం కాపాడాల్సిన సమయం ... Read More
వేలం పాటలో లడ్డు కైవసం చేసుకున్న భక్తులు
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్, చందు లేఔట్ పరిధిలోని రాఘవేంద్ర బృందావనం అపార్ట్మెంట్లో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లడ్డు వేలంపాటను కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ వేలం పాటలో డి వెంకటేశ్వరరావు, కె ... Read More
ముదిరాజుల అభ్యున్నతికి సహకరించాలి
- అసెంబ్లీలో ప్రస్తావించండి - 20వేల కుటుంబాల చేయూతకు సహకరించండి - మంత్రి శ్రీహరికి వినతి పత్రం అందించిన రాష్ట్ర కార్యదర్శి దబ్బేట తిరుపతి మంచిర్యాల, ముదిరాజుల అభ్యున్నతికి సహకరించా లని అసెంబ్లీలో ప్రస్తావించి ... Read More
చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు ప్రధాని మోదీ ఆహ్వానం
బీజింగ్ ఆగస్టు 31 (గోల్కొండ ): చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను భారత్కు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. 2026లో జరుగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి రావాలని జిన్పింగ్ను మన ప్రధాని కోరారు. చైనా ... Read More
పాక్ సరిహద్దు తీవ్రవాదంపై భారత్కు చైనా మద్దతు
న్యూఢిల్లీ ఆగస్టు 31 (గోల్కొండ ): భారత్, చైనా సైతం ఉగ్రవాద బాధిత దేశాలేనని జిన్పింగ్ దృష్టికి మోదీ తీసుకువచ్చారని, దీనిపై చైనా మద్దతు కోరారని విక్రమ్ మిస్రీ తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో భారత్తో ... Read More
మహా గణపతి దర్శనం కోసం తరలివస్తున్న లక్షలాది మంది భక్తులు..
హైదరాబాద్ ఆగస్టు 31 (గోల్కొండ ): ఐదవ రోజు ఆదివారం కావటంతో సాధారణ రోజు కంటే భక్తుల రద్దీ మరింత పెరిగింది. క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహా గణపతి దర్శనానికి ఏకంగా నాలుగు గంటల ... Read More


