Author: Golkonda Telugu Daily
గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ విప్
వేములవాడ ఆగస్టు 29 (గోల్కొండ ): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ములవాగు ఉదృతంగా ప్రవహించడంతో వేములవాడ పట్టణంలోని బతుకమ్మ తెప్ప వద్ద రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గంగమ్మ తల్లికి చీర ... Read More
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపి సత్తా చాటాలే …రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగేశ్వర్ రెడ్డి
వీణవంక, ఆగస్టు 29 (గోల్కొండ):స్థానిక సంస్థ ఎన్నికలలో లో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు గెలవాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగేశ్వర్ రెడ్డి అన్నారు .భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు ... Read More
విద్యా శాఖలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి
హైదరాబాద్ ఆగస్టు 29 (గోల్కొండ ): పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన విద్యా బోధన, బోధనలో నాణ్యతా ప్రమాణాలు మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. ... Read More
కల్తీ పేరుతో కళ్ళు దుకాణాలను మూసివేయద్దు
జనగామ జిల్లా కు సర్వాయి పాపన్న పేరు పెట్టాలి పెండింగ్లోఉన్న ఎక్స్ గ్రేసియా విడుదల చెయ్యాలే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. హైదరాబాద్, ... Read More
ఏసీబీ వలలో చిక్కిన చల్లూరు పంచాయతీ కార్యదర్శి
ఇల్లు పర్మిషన్ ఇంటి నెంబర్ కేటాహించడం కోసం 20 వేయిలు డిమాండు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్న గ్రామస్థులు వీణవంక ఆగస్టు 29 (గోల్కొండ ) కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ... Read More
కార్మిక సంఘం ఎన్నికల్లో మంచిర్యాల కాంగ్రెస్ నాయకులు విస్తృత ప్రచారం
దేవాపూర్ ఓరియంట్ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో మంచిర్యాల కాంగ్రెస్ నాయకులు విస్తృత ప్రచారం చేపట్టారు. శుక్రవారం జరుగుతున్న ఎన్నికలకు ఎమ్మెల్యే పిఎస్ఆర్ మద్దతుతో పోటీలో ఉన్న సత్యపాల్ రావు గెలుపు కోసం ప్రచారం ... Read More
మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల సాధనే లక్ష్యం
మంచిర్యాల జిల్లా కాంట్రాక్ట్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు హరికృష్ణ మంచిర్యాల: మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల సాధనే లక్ష్యం గా ముందుకు సాగుతున్నట్లు మంచిర్యాల జిల్లా కాంట్రాక్ట్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు ... Read More
గణపతి నవరాత్రి ఉత్సవాలకు భారీ బందోబస్తు – డిసిపి భాస్కర్
- పోలీసులకు ప్రజల సహకరించాలి - విద్యుత్ చౌర్యం చేస్తే కేసులు - మండపాల వద్ద చట్ట వ్యతిరేక చర్యలు చేపడితే కఠిన చర్యలు - పాత మంచిర్యాల రామాలయంలో గణపతి ఉత్సవాలను ప్రారంభించిన ... Read More
వివాహానికి బియ్యం అందించిన మాజీ వైస్ చైర్మన్ నల్ల శంకర్
మంచిర్యాల: మంచిర్యాల కార్పొరేషన్ 56వ డివిజన్ పరిధిలో హమాలివాడకు చెందిన ఖలీం పాషా కూతురు వివాహానికి నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ చైర్మన్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నల్ల శంకర్ 50 కేజీల ... Read More
నదుల అనుసంధానానికి పొరుగు రాష్ట్రాల సమ్మతి అవసరం లేదు..మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
నెల్లూరు ఆగస్టు 28 (గోల్కొండ ):నదుల అనుసంధానానికి పొరుగు రాష్ట్రాల సమ్మతి అవసరం లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక వాక్యాలు చేశారు. గోదావరి, కృష్ణ, పెన్న నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు ... Read More


