Author: Golkonda Telugu Daily
మెట్రో రైలులో గ్రీన్ చానల్…
హైదరాబాద్ సెప్టెంబర్ 03 (గోల్కొండ ): హైదరాబాద్ మెట్రో రైలులో గ్రీన్ చానెల్ ద్వారా గుండె, ఊపిరితిత్తులను రెండు వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. సకాలంలో వాటిని అమర్చడంతో ఇద్దరికి పునర్జన్మనిచ్చినట్లయింది. మంగళవారం రాత్రి 9గంటల ... Read More
బి ఆర్ ఎస్ పాపాలను కాంగ్రెస్ కడుగుతుంది
- బి ఆర్ ఎస్ పాపాలను కాంగ్రెస్ కడుగుతుంది - కాలేశ్వరం చెన్నూర్ రైతుల పాలిట శాపంగా మారింది - బ్యాక్ వాటర్ , వర్షముంపు 20 వేల ఎకరాలుగా గుర్తింపు - పరిహార ... Read More
మహమ్మద్ ప్రవక్త సూచించిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలి
కరీంనగర్ ,సెప్టెంబర్ 02 (గోల్కొండ ): మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్తు మానవజాతికి అనుసరణీయమని, ప్రవక్త గౌరవం యావత్తు ముస్లిం లందరికీ ప్రాణం కంటే విలువైనదని, మహమ్మద్ ప్రవక్త సూచించిన బాటలో ప్రతి ఒక్కరు ... Read More
ఘనంగా నందమూరి హరికృష్ణ జయంతి వేడుకలు
విజయవాడ సెప్టెంబర్ 02 (గోల్కొండ ): మాజీ ఎంపీ చైతన్య రథసారథి, స్వర్గీయ నందమూరి హరికృష్ణ 69వ జయంతి వేడుకలు కృష్ణ జిల్లా స్వగ్రామం, నిమ్మకూరులో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అయన చిత్ర పటానికి ... Read More
పాత మంచిర్యాలలో భక్తి శ్రద్ధ లతో కుంకుమ పూజాలు
యువస్నేహ గణేష్ మండలి మాడే ళేశ్వర కాలనీ పాత మంచిర్యాల మంగళవారం కుంకుమ పూజాలు భక్తి శ్రద్ధ లతో కన్నులపండుగల జరిగింది. ఈ కార్యక్రమం లో మహిళలు వారి కుటుంబలను మరియు పిల్లలను సుఖసంతోషాలతో ... Read More
కాళేశ్వరం కూలింది, బీఆర్ఎస్ కూలింది. ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్ సెప్టెంబర్ 02 (గోల్కొండ ): పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు సీబీఐకి ఆ ఆధారాలు ఇచ్చి విచారణకు సహకరించాలని ఎంపీ ... Read More
బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. కవిత బహిష్కరణ
హైదరాబాద్ సెప్టెంబర్ 02 (గోల్కొండ ) బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను బహిష్కరించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా గత కొంతకాలంగా బీఆర్ఎస్కు ... Read More
వీణవంక లో బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు ధర్నా
వీణవంక, సెప్టెంబర్ 02(గోల్కొండ) మాజీ సీఎం కెసిఆర్ మీద కావాలని కుట్రపూరితంగా కేసులలో ఇరికిస్తున్న కాంగ్రేస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీణవంక మండల కేంద్రం లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జమ్మికుంట -కరీంనగర్ ప్రధాన రహదారి ... Read More
సన్న బియ్యం సక్రమంగా పంపిణీ జరగాలి – JC చంద్రయ్య
మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ ఏరియాలో మంగళవారం జాయింట్ కలెక్టర్ చంద్రయ్య ఎమ్మార్వో రపాతుల్లా ఖాన్ పరిశీలించారు. సన్న బియ్యం సక్రమంగా పంపిణీ చేయాలని ప్రతి లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవా లన్నారు. వక్రమార్గం పట్టకుండా ... Read More
ఇఎస్ఐ,పీఎఫ్ డబ్బులు వెంటనే తమ ఖాతాల్లో జామచేయాలి
టీఎంసీసీ సంఘం గౌరవ అధ్యక్షులు హరికృష్ణ మంచిర్యాల: నస్పుర్ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్య కార్మికులుగా పనిచేస్తున్న 132 మంది కార్మికులకు 2020వ సంవత్సరంనుండి పీ.ఎఫ్, ఈఎస్ఐ తమ జీతంలోంచి కట్ చేయడం జరిగిందని, జీతంలో ... Read More


