Author: Golkonda Telugu Daily
యూరియా కోసం బారులు తీరిన రైతులు…
ధర్మారం, సెప్టెంబర్ 09 (గోల్కొండ) మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నంది మేడారం గోడౌన్ వద్ద మంగళవారం రైతులు యూరియా కోసం బారులు తీరారు. మండలంలో వర్షాలు విస్తారంగా కురవడంతో రైతులు ... Read More
ఉపరాష్ట్రపతి గా తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి గెలవాలి ..జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్ సెప్టెంబర్ 09 (గోల్కొండ ): ఉపరాష్ట్రపతి ఎన్నికపై జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి గెలవాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి పదవికి సుదర్శన్ రెడ్డి ... Read More
ధోనీ నన్ను ఊసరవెల్లిలా మార్చేశాడు.. తన కెరీర్పై దినేష్ కార్తీక్ ఏమన్నాడంటే.
టీమిండియా దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ తనను ఊసరవెల్లిగా మార్చేశాడని మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. ధోని కంటే మూడు నెలల ముందు 2004లో కార్తీక్ భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ... Read More
శాంతియుతంగా వినాయక నిమజ్జనాలు.. సీఎం రేవంత్ హర్షం
హైదరాబాద్ సెప్టెంబర్ 07 (గోల్కొండ ): హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయ అధికారులు ... Read More
పోలీసుల సమక్షంలో రైతులకు యూరియా బస్తాల కూపన్ల పంపిణీ
కరీంనగర్ సెప్టెంబర్ 07 (గోల్కొండ ):సైదాపూర్ మండలం వెన్కేపల్లి విశాల సహకార పరపతి సంఘం ఎదుట యూరియా బస్తాల కోసం రైతులు వేకువ జాము నుంచే చెప్పులతో వరుసగట్టి కూపన్ల కోసం వేసి చూశారు. ... Read More
బాలాపూర్ గణేష్ రికార్డు స్థాయిలో లడ్డూ వేలం
హైదరాబాద్ సెప్టెంబర్ 06 (గోల్కొండ ):భాగ్యనగరంలో బాలాపూర్ వినాయకుడు లడ్డూకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ లడ్డూను దక్కించుకోవడానికి ఎంతోమంది భక్తులు పోటీపడుతుంటారు. ఈ ఏడాది కూడా లడ్డూ వేలం పాట ఎంతో ఉత్కంఠగా ... Read More
తండ్రి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు
మంచిర్యాల: క్రి శే బొడ్డు రాంనర్సయ్య గారి జ్ఞాపకార్థం వారి కుటుంబసభ్యులు కన్నలబస్తీ బెల్లంపల్లి లో సిమెంట్ బెంచ్ లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వారి పేరుపై అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. అమెరికాలో ... Read More
ప్రజలందరూ ఆ విగ్నేశ్వరుని ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలి
ఘనంగా గణేష్ నిమర్జన ఏర్పాట్లు. పెద్దపల్లి సెప్టెంబరు 06 (గోల్కొండ ): పెద్దపల్లి పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద శుక్రవారం రోజున గణపతి నిమజ్జన వేడుకలను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు ... Read More
లడ్డును వేలం పాటలో కైవసం చేసుకున్న కస్తూరి జ్యోత్స్నానాగరాజు దంపతులు
మంచిర్యాల గర్మిళ్ల కాలేజీ రోడ్డు ప్రాంతంలో శ్రీ బాలాజీ బృందావన్ కాలనీ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నవరాత్రి ఉత్సవాల్లో గణపతి లడ్డూను వేలం పాట నిర్వహించారు. 2022 సంవత్సరం నుండి కస్తూరి జ్యోత్స్నానాగరాజు ... Read More
రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలుగా బీడీ కార్మికురాలు కూతురు
కరీంనగర్ సెప్టెంబరు 04 (గోల్కొండ ): తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను ఉన్నత విద్యా విభాగంలో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలిగా బీడీ కార్మికురాలు కూతురును తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసినది. శాతవాహన విశ్వవిద్యాలయంలో ... Read More


