Author: Golkonda Telugu Daily
అక్రమ ఇసుక రావాణా పై నిరంతరం నిఘా….
పోతిరెడ్డి పల్లి లో ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ వీణవంక, సెప్టెంబర్ 20(గోల్కొండ) కరీంనగర్ సీపీ గౌస్ ఆలం ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని పోతిడ్డిపల్లి గ్రామంలో శనివారం ఉదయం ... Read More
పుట్టిన రోజు పేరుతో ర్యాగింగ్…ప్రైవేట్ పార్ట్స్పై తన్నారు
ఇన్నాళ్లూ కాలేజీలకే పరిమితమైన ర్యాగింగ్ భూతం.. ప్రస్తుతం స్కూళ్లలోకి కూడా పాకింది. సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేయడం సర్వసాధారణమైపోయింది. దీనికితోడు ఇటీవల పుట్టిన రోజు వేడుకల పేరుతోనూ దారుణంగా ప్రవర్తించడం చూస్తున్నాం. ర్యాగింగ్ ... Read More
టీ-20 క్రికెట్లో టీమిండియా హవా.. వివిధ విభాగాల్లో నెంబర్ వన్లు మనవాళ్లే.
అంతర్జాతీయ టీ-20 క్రికెట్లో టీమిండియా ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. తాజాగా ఆసియా కప్లో తొలి రెండు మ్యాచ్ల్లోనూ అదరగొట్టిన టీమిండియా ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్లో దుమ్మురేపారు . టీ-20 బ్యాటింగ్ విభాగంలో అభిషేక్ ... Read More
కౌశిక్ రెడ్డికి మానసిక స్థితి బాగోలేదు…. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్
ఆరోపణలు కాదు,ఆధారాలు ఏవీ?దమ్ముంటే ఆధారాలు చూపెట్టాలి. - నిజాయితీ ఉంటే ముగ్గురు ఎంపీల పేర్లు చెప్పాలి,ఆ ముగ్గురు ఎవరు? కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో ఒక్క కమిటీ కూడా ... Read More
ఎస్బీఐ బ్యాంకుకు పిస్టళ్లతో వచ్చి రూ.21 కోట్లతో ఎస్కేప్
బెంగళూర్ సెప్టెంబరు 17 (గోల్కొండ ): సినిమాల్లో చూసినట్టు బ్యాంకులోకి ప్రవేశించి, తుపాకీతో సిబ్బందిని బెదిరించి నోట్లను ఎత్తుకెళ్లే దృశ్యాలు చూసి కేవలం సినిమాలోనే జరుగుతుందులే అనుకుంటాం. కానీ అలాంటి ఘటన నిజంగా ... Read More
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్ల హవా
దుబాయ్ భారత స్టార్ క్రికెటర్ స్మృతీ మంధాన వన్డేల్లో నెంబర్వన్ బ్యాటర్గా నిలిచింది. మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్ బ్యాటర్ల జాబితాలో మంధాన ఓ స్థానం ఎగబాకి టాప్ ర్యాంక్కు చేరింది. నాట్ షివర్ బ్రంట్ ... Read More
బిహార్ ఎన్నికలు.. రాహుల్ మరో సంచలన నిర్ణయం
ఢిల్లీ సెప్టెంబరు 17 (గోల్కొండ ): ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో అధికారం చేపడితే.. ఢిల్లీ పీఠాన్ని సులువుగా హస్తగతం చేసుకోవచ్చనే ఒక ప్రచారం చాలా కాలంగా ఉంది. మరి కొద్ది నెలల్లో బిహార్ అసెంబ్లీ ... Read More
పాక్ మాజీ క్రికెటర్ అసభ్యకర భాష.. సూర్యకుమార్ యాదవ్పై తీవ్ర విమర్శ..
ఆసియా కప్లో భాగంగా జరిగిన మ్యాచ్లో భారత ఆటగాళ్లు వ్యవహరించిన తీరును పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. పాక్ ఆటగాళ్లతో టీమిండియా కెప్టెన్, ఆటగాళ్లు కరచాలనం చేయలేదు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ ... Read More
తెలంగాణలో ఎయిర్ పోర్టులపై మరో ముందడుగు..
ఢిల్లీ సెప్టెంబర్ 16 (గోల్కొండ ): ఢిల్లీలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఉక్కు శాఖమంత్రి కుమారస్వామితో తుమ్మల మంగళవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక ... Read More
రాజకీయాల్లోకి సీఎం సిద్దరామయ్య మనవడు..
బెంగళూర్ సెప్టెంబర్ 16 (గోల్కొండ ): రాజకీయాలలోకి వారసులు రావడం కొత్తేమి కాదు. అయితే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడే సీఎం సిద్దరామయ్య మరో వారసుడు రాజకీయాలలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు చర్చలు జోరందుకున్నాయి. రాజకీయాలలోకి ... Read More


