Author: Golkonda Telugu Daily
మద్యం దుకాణాలకు..నేటి నుంచే దరఖాస్తులు..
హైదరాబాద్ సెప్టెంబర్ 26 (గోల్కొండ ): నోటిఫికేషన్ విడుదల.. అక్టోబరు 18 వరకు దరఖాస్తులు ఫీజు రూ.3 లక్షలకు పెంపు.. 23న లాటరీతో కేటాయింపు 2025 డిసెంబరు 1 - 2027 నవంబరు ... Read More
గ్రూప్-1 తుది జాబితా విడుదల…
45 మంది డిప్యూటీ కలెక్టర్లు, 115 డీఎస్పీలు సహా.. 562 మందితో జాబితా విడుదల చేసిన టీజీపీఎస్సీ హైకోర్టు తీర్పుతో అర్ధరాత్రి వెల్లడించిన కమిషన్ హైదరాబాద్ సెప్టెంబర్ 25 (గోల్కొండ ): గ్రూప్-1 పరీక్షల ... Read More
ఆసియా కప్ ఫైనల్లో భారత్..
దుబాయ్: వరుస విజయాలతో జోరు మీదున్న భారత్.. ఆసియా కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. అభిషేక్ శర్మ (37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 75) ధనాధన్ అర్ధ శతకంతోపాటు బౌలర్లు రాణించడంతో.. బుధవారం ... Read More
పహల్గాం ఉగ్రదాడికి సహకరించిన వ్యక్తి అరెస్టు..
న్యూఢిల్లీ (గోల్కొండ ):పహల్గాం ఉగ్రదాడి కి సహకరించిన వ్యక్తిని జమ్మూకశ్మీర్ పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఏప్రిల్ 22న పహల్గాం సమీపంలోని బైసరాన్ వ్యాలీలో 26మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులకు ... Read More
దండకారణ్యానికి భారీగా బలగాలు…
ఇంటర్నెట్ డెస్క్ (గోల్కొండ ): మధ్యభారతంలో మావోయిస్టుల అంతమే లక్ష్యంగా విరుచుకుపడుతున్న కేంద్ర బలగాలు నిర్ణయాత్మక దాడులకు సిద్ధమవుతున్నాయి. నక్సల్స్ కదలికలు ఉన్న ఛత్తీ్సగఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్రలకు మరిన్ని బలగాలను పంపించాలని కేంద్ర ... Read More
ప్రజల ఆశీర్వాదం కోసం మళ్ళీ వస్తా….ఎంపీ ఈటల రాజేందర్
బాలవికాస స్వచ్చంద అనాధ పుట్టినరోజు వేడులలో కరీంనగర్ సెప్టెంబర్ 23(గోల్కొండ): కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బాలవికాస స్వచంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అనాథ పిల్లల పుట్టినరోజు వేడుకల్లో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల ... Read More
ఘనంగా ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు
నవరాత్రి ఉత్సవాలు మండలం లో వివిధ గ్రామాలలో ఘనంగా ప్రారంభం ఆయ్యాయి. గ్రామాలలో భక్తులు ఉత్సవాల సందర్బంగా ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేసి, అమ్మవారి ప్రతిమలను నెలకొల్పి తొలి రోజు ఘనంగా పూజలునిర్వహించారు. నర్సింగాపూర్ ... Read More
నేడు మూసాపేటలో ఉచిత కంటి పరీక్ష శిబిరం
సేవా పక్వాడ కార్యక్రమంలో భాగంగా కార్యక్రమం దేవరకద్ర, సెప్టెంబర్ 22 (గోల్కొండ): మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని మూసాపేట లో మంగళవారం బిజెపి పార్టీ ఇన్చార్జి కొండా ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన ... Read More
పాకిస్థాన్ ను చిత్తూ చేసిన భారత్ ..
దుబాయ్ :ఆసియాకప్ గ్రూప్ మ్యాచ్లోనే కాదు.. సూపర్-4లోనూ భారత జట్టు పాకిస్థాన్ను చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్లో దాయాది కాస్త పోటీనివ్వగలిగింది. ఫీల్డింగ్లో రెండు క్యాచ్లు వదిలేసిన ఓపెనర్ అభిషేక్ శర్మ ... Read More
తెలంగాణా లో మొదలైన పూల పండుగ పల్లెల్లో బతుకమ్మ సంబురాలు..
వీణవంకసెప్టెంబర్ 21(గోల్కొండ): తెలంగాణా కు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు తెలంగాణా వ్యాప్తంగా ప్రతి ఊరు వాడ ప్రముఖ దేవాలయాల్లో ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యాయి.కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రం తో పాటు ... Read More


