Author: Golkonda Telugu Daily
ఘనంగా ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు
నవరాత్రి ఉత్సవాలు మండలం లో వివిధ గ్రామాలలో ఘనంగా ప్రారంభం ఆయ్యాయి. గ్రామాలలో భక్తులు ఉత్సవాల సందర్బంగా ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేసి, అమ్మవారి ప్రతిమలను నెలకొల్పి తొలి రోజు ఘనంగా పూజలునిర్వహించారు. నర్సింగాపూర్ ... Read More
నేడు మూసాపేటలో ఉచిత కంటి పరీక్ష శిబిరం
సేవా పక్వాడ కార్యక్రమంలో భాగంగా కార్యక్రమం దేవరకద్ర, సెప్టెంబర్ 22 (గోల్కొండ): మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని మూసాపేట లో మంగళవారం బిజెపి పార్టీ ఇన్చార్జి కొండా ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన ... Read More
పాకిస్థాన్ ను చిత్తూ చేసిన భారత్ ..
దుబాయ్ :ఆసియాకప్ గ్రూప్ మ్యాచ్లోనే కాదు.. సూపర్-4లోనూ భారత జట్టు పాకిస్థాన్ను చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్లో దాయాది కాస్త పోటీనివ్వగలిగింది. ఫీల్డింగ్లో రెండు క్యాచ్లు వదిలేసిన ఓపెనర్ అభిషేక్ శర్మ ... Read More
తెలంగాణా లో మొదలైన పూల పండుగ పల్లెల్లో బతుకమ్మ సంబురాలు..
వీణవంకసెప్టెంబర్ 21(గోల్కొండ): తెలంగాణా కు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు తెలంగాణా వ్యాప్తంగా ప్రతి ఊరు వాడ ప్రముఖ దేవాలయాల్లో ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యాయి.కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రం తో పాటు ... Read More
తపోవన్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు….
దేవరకద్ర, సెప్టెంబర్ 21 (గోల్కొండ):మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని దేవరకద్ర మండలం డోకూర్ సమీపంలో ఉన్న తపోవన్ ఉన్నత పాఠశాలలో ఆదివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది పాఠశాలలో ... Read More
మళ్లీ చెబుతున్నా మోదీ బలహీన ప్రధాని…రాహుల్ గాంధీ
న్యూయార్క్ సెప్టెంబరు 21 (గోల్కొండ ): ‘మోదీ అత్యంత బలహీన ప్రధాని’’ అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. హెచ్-1బీ వీసాకు లక్ష డాలర్ల రుసుము విధిస్తూ ... Read More
ఇండియన్ జర్నలిస్ట్తో ట్రంప్ దురుసు ప్రవర్తన?
వాషింగ్టన్ సెప్టెంబరు 21 (గోల్కొండ ): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ 1బీ వీసాలకు సంబంధించిన దరఖాస్తు రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై శుక్రవారం సంతకం చేశారు. ... Read More
బిహార్ ఎన్నికలు.. రాహుల్ మరో సంచలన నిర్ణయం
ఢిల్లీ సెప్టెంబరు 17 (గోల్కొండ ): ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో అధికారం చేపడితే.. ఢిల్లీ పీఠాన్ని సులువుగా హస్తగతం చేసుకోవచ్చనే ఒక ప్రచారం చాలా కాలంగా ఉంది. మరి కొద్ది నెలల్లో బిహార్ అసెంబ్లీ ... Read More
బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది…నారాయణ
అండమాన్ నికోబార్ దీవులను అదానీకి అప్పగించారు రేషన్ బియ్యం తినడం లేదని ‘కార్డు’ తొలగింపు సరికాదు పార్టీలో 75 ఏళ్ల వయోపరిమితి అమలుపై చర్చిస్తాం హైదరాబాద్ సెప్టెంబర్ 21 (గోల్కొండ ): దేశ యువత ... Read More
మన్యంకొండలో వైభవంగా వెంకటేశ్వర స్వామి తిరుచ్చి సేవ
దేవరకద్ర, సెప్టెంబర్ 20 (గోల్కొండ) మహబూబ్ నగర్ జిల్లా లోని ప్రధాన దేవాలయమైన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం రాత్రి స్వామి వారి తిరుచ్చి సేవా పూజా కార్యక్రమాన్ని ఘనంగా ... Read More


