Author: Golkonda Telugu Daily
దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి: జిల్లా ఎస్పీ
జగిత్యాల లీగల్ అక్టోబర్ 02 (గోల్కొండ ): దసరా పండుగ ను జిల్లా ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భద్రత పరమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జగిత్యాల జిల్లా ఎస్పీ ... Read More
ఓదెల మండలంలో ఘనంగా దసరా వేడుకలు
ఓదెల అక్టోబర్ 2 (గోల్కొండ): ఓదెల మండల వ్యాప్తంగా దసరా పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని రూపు నారాయణపేట శానగొండ ఇందుర్తి గుంపుల గ్రామాల్లో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ... Read More
నంది మేడారంలో ఘనంగా దుర్గామాత శోభాయాత్ర
ధర్మారం, అక్టోబర్ 2 (గోల్కొండ): ధర్మారం మండలంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. మండల వ్యాప్తంగా తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న దుర్గామాతను గురువారం గంగమ్మ ఒడికి సాగనంపారు. మండలంలోని ... Read More
ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివిస్తే….
ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివిస్తే...ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు : తుడి లచ్చన్న గంగాధర అక్టోబర్ 02 (గోల్కొండ): గంగాధర మండలం మల్లాపూర్ గ్రామంలో గురువారం టీ.ఎల్ యువసేన ఆధ్వర్యంలో ఆడ పిల్ల - బంగారు ... Read More
ఆయుధ పూజ చేసిన పోలీస్ లు
పోలీస్ స్టేషన్లో ఘనంగా దసరా వేడుకలు వీణవంక అక్టోబర్ 02 (గోల్కొండ ): వీణవంక పోలీస్ స్టేషన్ లో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయ దశమి సందర్భంగా ఎస్ ఐ ఆవుల తిరుపతి ... Read More
కన్నుల పండుగగా దసరా వేడుకలు
యుప్ టీవి సీఈఓ పాడి ఉదయ్ నందన్ రెడ్డి నివాసం లో దసరా వేడుకలు వీణవంక, అక్టోబర్ 02(గోల్కొండ) మండల వ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రం లో యుప్ టీవీ ... Read More
ప్రపంచానికి అహింస సత్యాగ్రహ సిద్ధాంతాలు అందించిన మహనీయుడు మహాత్మా గాంధీ
రాయికల్, అక్టోబర్ 02(గోల్కొండ) ప్రపంచానికి అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలు అందించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని పుర కమిషనర్ మనోహర్ గౌడ్ అన్నారు. రాయికల్ పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ వద్ద ఆయన ... Read More
గంగాధర తహశీల్దార్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు..
గంగాధర అక్టోబర్ 02 (గోల్కొండ) గంగాధర మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో గురువారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ...గాంధీ చెప్పిన సిద్ధాంతం సత్యం, అహింస ద్వారా ... Read More
ధర్మారంలో ఘనంగా దసరా వేడుకలు
ధర్మారం, అక్టోబర్ 2 (గోల్కొండ): ధర్మారం మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ప్రజలు విజయదశమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే లేచి, స్నానం ఆచరించి ఆయా గ్రామాలలోని ఆలయాలలో పూజలు నిర్వహించారు. అనంతరం వాహనాలను ... Read More
మహాత్మా మన్నించు ….
ఎలక్షన్ కోడ్ అమలుకు ఆబ్కారీ అధికారుల నిరాకరణ ...? గాంధీ జయంతి రోజు గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం ... కరీంనగర్ అక్టోబర్ 02 (గోల్కొండ ):మహాత్మ మన్నించు నీ జయంతి రోజు మద్యాన్ని ... Read More


