మత్తడి దాటలేక పెళ్ళికొడుకు పాట్లు… పెళ్ళికొడుకుని మోసుకెళ్లిన బంధువులు

మత్తడి దాటలేక పెళ్ళికొడుకు పాట్లు… పెళ్ళికొడుకుని మోసుకెళ్లిన బంధువులు

కరీంనగర్ ఆగస్టు 13 (గోల్కొండ ప్రతినిధి ) కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రం గన్నేరువరం ఊర చెరువు మత్తడి ప్రవాహం ఎక్కువై రాకపోకలు నిలిచిపోవడంతో గన్నేరువరం లో  పెళ్లికి చేరుకోవలసిన పెళ్ళికొడుకు వాహనం వరద ఉదృత మూలంగా రాకపోకలు నిలిపివేచారు .దింతో విధి లేని పరిస్థితిలో బంధువులు పెళ్ళికొడుకును భుజాలపై మోసుకుంటూ అవతలి ఒడ్డుకు చేర్చి మరో వాహనంలో తీసుకొని వెళ్లారు. లో లెవెల్ కల్వర్టు సమస్యతో గన్నేరువరం మండల ప్రజలు ప్రతి సంవత్సరం ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని మండల ప్రజలు వేడుకుంటున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!